KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి విడుదల పలు దశల్లో కొనసాగుతుంది. మంగళవారం ప్రాజెక్టు నుంచి 256 క్యూసెక్కుల నీటిని యాసంగి పంట కోసం విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. 26 క్యూసెక్కుల నీరు ఆవిరిగా మారుతుందని, ఎటువంటి ఇన్ ఫ్లో లేదని తెలిపారు. ఇప్పటివరకు యాసంగి పంట కోసం 0.783 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నామన్నారు.