VKB: కొడంగల్ మండల పలుగు రాళ్ల తండాలో సర్పంచ్ మోతిలాల్ నాయక్ గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ సెక్రెటరీలను సన్మానించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు.