RR: శంషాబాద్ విమానాశ్రయంలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియాకు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ దేశాలకు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేయగా.. శంషాబాద్ నుంచి ఈ విమానాలను కూడా రద్దు చేసినట్లు డీజీసీఏ పేర్కొంది.