ఆస్ట్రేలియా వుమెన్స్తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 105 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రతికా రావల్ (27), స్మృతి మందాన (0), జెమీమా (42) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజులో హర్మన్ప్రీత్ (15*), హర్లిన్ (10*) ఉన్నారు. 17 ఓవర్లు ముగిసేసరికి భారత్ 105 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 409/7 పరుగులు చేసింది.