TG: డ్రగ్స్ వ్యవహారంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో డ్రగ్స్, మద్యం టెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డ్రగ్స్ టెస్ట్పై ప్రకటన చేసి పారిపోయారని ఆరోపించారు. కాగా, ఇటీవల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.