కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ ఇంట్లో అర్ధరాత్రి పోలీసులు, ఎన్నికల ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు సోదాలు జరిపారు. వారితో మధుయాష్కీకి తీవ్ర వాగ్వివాదం జరిగింది.
కొద్ది నెలలుగా జీతాలు లేక తెలంగాణలోని వీఆర్ఏలు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. తమకు ఇప్పటికే రెండు, మూడు నెలల నుంచి జీతం రావడం లేదని..ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఇప్పట్లో తమకు జీతాలు వచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కౌన్సిల్ తమిళనాడు విభాగ ఛైర్మన్ పదవికి సంబంధించి జరిగిన మోసం కేసులో సినీనటి నమిత(Namitha) భర్త చౌదరి సహా ఇద్దరు విచారణకు హాజరు కావాల్సిందిగా సేలం సెంట్రల్ క్రైం బ్రాంచి సమన్లు పంపింది.
మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పులివెందుల నియోజకవర్గం ఇంచార్జ్ బీటెక్ రవికి కడప జిల్లా న్యాయమూర్తి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను పోలీసులు కడప జైలుకు తరలించారు.
హిందూపురంలో రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి. దాదాపు 10 నెలల తర్వాత బాలకృష్ణ తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ తరుణంలోనే వైసీపీ నేతలు బస్సు యాత్రను చేపట్టనున్నారు.
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఎన్నికల సంఘం నోటీసులు అందించింది. ప్రధాని మోదీపై ముంబయి సభలో తీవ్ర ఆరోపణలు చేసిందని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని, నవంబర్ 16వ తేది లోపు నోటిసులకు రిప్లై ఇవ్వకుంటే చ