• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

కేసులు ఉన్నవారు నిలబడండి…పవన్ పై చంద్రబాబు పొగడ్తల వర్షం… అసెంబ్లీలో అరుదైన సంఘటన

గత నాలుగు రోజులుగా ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రాల పైనే నడుస్తుంది. ఈరోజు తాజాగా శాంతిభద్రతల పై శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. ఈ సందర్భంగా గత ప్రభుత్వం చేసిన విధానాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇంతకుముందు అసెంబ్లీలో చుడనివి, విననవి.. చదవండి: నాపై 17, పవన్ కళ్యాణ్ పై 7 పెట్టారు: చంద్రబాబు… నవ్వేసిన పవన్ కళ్యాణ్ వివరాల్లోకి వెళితే గత ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ను ఎంత అపహాస్యం...

July 25, 2024 / 06:01 PM IST

నాపై 17, పవన్ కళ్యాణ్ పై 7 పెట్టారు: చంద్రబాబు… నవ్వేసిన పవన్ కళ్యాణ్

అసెంబ్లీ లో ఈరోజు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో పెట్టిన కేసుల గురించి ప్రస్తావించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచి గత ప్రభుత్వ విధానాలు, అవకతవకలు పై శ్వేతా పత్రాలు విడుదల చేస్తుంది ప్రస్తుత ప్రభుత్వం. చదవండి:మహేష్ ప్రతీ ఏడాదీ 30 కోట్ల ఖర్చు… వారి కోసమే తాజాగా ఈరోజు 4వ రోజున గత ప్రభుత్వంలో శాంతిభద్రతలు గురించి అసెంబ్లీ లో శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. జగన్ పరిపాలనలో పె...

July 25, 2024 / 05:52 PM IST

జగన్ అంటే లెక్కలేదా? ఢిల్లీ ధర్నాకు ఇద్దరు డుమ్మా!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుంది అంటూ… అధికారం చేపట్టిన 50 రోజుల్లో 36 ముర్దార్లు జరిగాయని వైసీపీ అధినేత వై ఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేసిన సంగతి తెలిసిందే… 11మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో, ముఖ్య నాయకులతో జగన్ ఢిల్లీలో ధర్నాకు దిగారు. జగన్ కు మద్దతుగా ఎంతోమంది జాతీయ నాయకులు, అఖిలేష్ యాదవ్ లాంటి ముఖ్య నాయకులూ మద్దత్తు ప్రకటించారు. చదవండి: మద్యం కుంభకోణంపై సీఐడి ఎం...

July 25, 2024 / 12:10 AM IST

AP Assembly: మద్యం కుంభకోణంపై సీఐడి ఎంక్వయిరీ.. ‘బూమ్ బూమ్’పై సీఎం సెటైర్లు

తెలుగుదేశం పార్టీకి గత ఎలెక్షన్లలో ఒక ముఖ్యమైన అస్త్రం గత ప్రభుత్వం పెట్టిన లిక్కర్ పాలసీ. సామాన్య ప్రజలను రకరకాల మద్యం బ్రాండ్లతో మబ్బేపెట్టి, ఇష్టానుసారంగా రేట్లు పెంచి వారి జేబులను గుల్ల చేస్తున్నారు అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ధ్వజమెత్తారు. క్వాలిటీ మద్యం తీసుకువస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా కొత్త ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తుంది. చదవండి:Floods : గో...

July 24, 2024 / 06:28 PM IST

Union Budget 2024: అమరావతికి 15,000 కోట్లు, ఏపీకి ఇచ్చినవి ఇవే

కేంద్ర మంత్రి ఈరోజు పార్లమెంట్ లో 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు కురిపించారు. ఆంధ్రుల రాజధాని అమరావతికి 15,000 కొట్ల నిధులు అనౌన్స్ చేసారు. భవిష్యత్తులో కూడా అమరావతి రాజధానికి పూర్తి సహకారం ఉంటుందని ప్రకటించారు చదవండి :  రికార్డు బద్దలు కొట్టిన కల్కి.. టాప్ 10 మూవీస్ ఇవే రైతుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు విభజన చట్టం ప్...

July 23, 2024 / 12:22 PM IST

22 నుంచి ఏపీ అసెంబ్లీ: YS జగన్ వస్తారా?

ఏపీ ఎన్నికలు ముగిసి ఫలితాల అనంతరం నుంచి కొనసాగుతున్న చర్చ. వై ఎస్ జగన్ అసెంబ్లీ కి వస్తారా అని. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం రోజు కూడా ఈ చర్చ నడిచింది, కానీ, జగన్ అసెంబ్లీ కి వచ్చి ప్రామాణస్వీకారం చేసినవెంటనే వెళ్లిపోయారు. ఇప్పుడు వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారా లేదా అనే చర్చ మల్లి మొదలయ్యింది. వాస్తవానికి జగన్ వినుకొండ పర్యటన తరువాత వైసీపీ క్యాడర్ లో కొంత ...

July 20, 2024 / 05:23 PM IST

జగన్ వినుకొండ పర్యటన… వైసీపీ క్యాడర్ ఏమనుకుంటున్నారు?

వై ఎస్ జగన్ వినుకొండ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెంచింది. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు నెలలు పూర్తి కాకుండానే వినుకొండలో జరిగిన వైసీపీ కార్యకర్త రషీద్ హత్య రాజకీయ వర్గాల్లో పెను దుమారమే రేపింది. షేక్ రషీద్ హత్య అనంతరం సోషల్ మీడియా వేదికగా స్పందించిన జగన్.. ఈరోజు ఉదయం వినుకొండ వచ్చి రషీద్ కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ… హత్య చేసిన జిలానీ...

July 19, 2024 / 09:36 PM IST

Vinukonda Incident : నేడు వినుకొండకు మాజీ సీఎం జగన్

వినుకొండ లో రెండు రోజుల క్రితం జరిగిన హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయింది. షేక్ రషీద్ అనే వైసీపీ కార్యకర్తను అతని మాజీ మిత్రుడు జిలాని అందరూ చూస్తుండగానే వినుకొండ ముండ్లమూరు బస్ స్టాండ్ సెంటర్ లో దారుణంగా నరికి హతమార్చాడు హంతకుడు జిలాని తెలుగు దేశం పార్టీ కార్యకర్తగా, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పనిచేశాడని… టీడీపీ లో హత్య రాజకీయాలు పెరిగిపోయాయని వైసీపీ సోషల్ మీడియా వేద...

July 19, 2024 / 07:27 AM IST

Prasanth Kishor: ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటమి తప్పదు!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయ్యాయి. జూన్ 4వ తేదీన వీటి ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఇదిలా ఉండగా ఏపీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

May 21, 2024 / 06:32 PM IST

KTR: కాంగ్రెస్ చెప్పిన రెండు లక్షల ఉద్యోగాల మాటే లేదు?

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అన్నారు. కానీ వాటి ఊసే లేదని కేటీఆర్ మండిపడ్డారు.

May 21, 2024 / 05:22 PM IST

Kishan Reddy: కేసీఆర్ మీద వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది

కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే శక్తి సీఎం రేవంత్‌రెడ్డికి లేదన్నారు.

May 18, 2024 / 04:19 PM IST

kangana : సినిమా కంటే ఎన్నికల ప్రచారమే కష్టం – కంగనా రనౌత్‌

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ ఎన్నికల ప్రచారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారు? ఏందుకలా అన్నారు.. చదివేద్దాం రండి.

May 18, 2024 / 12:59 PM IST

Varanasi: ప్రధానిపై పోటీ చేస్తున్న కమెడియన్‌కు షాక్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లోక్‌సభ స్థానం నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ శ్యామ్ రంగీలా మోదీకి పోటీగా నామినేషన్ వేశారు. కానీ అతని నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు.

May 16, 2024 / 01:21 PM IST

CM Revanth Reddy: ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందే!

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

May 16, 2024 / 11:55 AM IST

Andhra Pradesh: హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ

పోలింగ్ సమయంలో ఏపీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్ధి, డీజీపీ హరీశ్ కుమార్‌ గుప్తాలను ఎన్నికల సంఘం ఆదేశించింది.

May 15, 2024 / 05:58 PM IST