పిఠాపురంలో టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. చిన్న గొడవలో మాటమాట పెరగడంతో వాగ్వాదం తలెత్తి ఘర్షణకు దారి తీసింది.
విశాఖలో గాలి నాణ్యత బాగా పడిపోయింది. పరిశ్రమల నుంచి వచ్చే పొగ వల్ల గాలి కాలుష్యం తీవ్రం ఏర్పడింది. అదే సమయంలో దీపావళి పండగ కూడా రావడంతో కాలుష్యం మరికాస్తా ఎక్కువైంది. దీంతో కేంద్ర కాలుష్య నివారణ సంస్థ కీలక ప్రకటన చేసింది. విశాఖ ప్రజలు జాగ్రత
చంద్రబాబు నాయుడుకు గుండె సంబంధిత సమస్య ఉందని అతని తరఫు లాయర్లు ఏపీ హైకోర్టుకు తెలిపారు. మరికొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని పేర్కొన్నారు.
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే తెలుగు హీరోయిన్ రేఖా బోజ్... మాంగళ్యం, స్వాతి చినుకు సంధ్య వేళలో, రంగీలా వంటి సినిమాల్లో నటించింది. కానీ కానీ ఈ ప్రాజెక్టులేవీ ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టలేదు.
ఉత్తరకాశీలో జరిగిన టన్నెల్ ప్రమాదం జరిగి 80గంటలు గడిచింది. టన్నెల్ ప్రమాద స్థలంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ లేట్ అవుతుందని సహచర కార్మికులు ఆందోళనకు దిగారు.
ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గంలో నేడు కాంగ్రెస్ విజయభేరి సభ జరిగింది. ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..బోథ్ ప్రాంతానికి నీళ్లు రాకపోవడానికి కారణం సీఎం కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్ను గెలిపిస్తే 24 గంటల ఉచిత విద్యుత్ను అందిస్తామని
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రెండు రికార్డులు సృష్టించాడు. వరల్డ్ కప్, ఒక ఏడాది వన్డే ఇంటర్నేషనల్లో అత్యధిక సిక్సులు కొట్టి రికార్డ్ క్రియేట్ చేశాడు.
వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్ బహిరంగ సభలో మాట్లాడారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి అయ్యేదని, గత పాలకులు ప్రజలను పట్టించుకోలేదని అన్నారు. రూ.340 కోట్లతో ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు తెల