చిన్న పిల్లల నుంచి వయసు మళ్లిన వారి వరకు అందరు హార్ట్ ఎటాక్కు గురవుతున్నారు. ముందే గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లక్షణాలు ఏంటో, స్ట్రోక్ వచ్చిప సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. పదండి.
ఇండియా- కెనడా మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. భారత్పై కెనడా ప్రధాని ట్రుడో కోపంతో రగిలిపోతున్నారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు నిజ్జర్ హత్య, అందులో భారత్ పాత్ర గురించిన సాక్ష్యాలను అందజేసే అవకాశం ఉంది.
మార్కెట్లో అనేక కార్ విండ్షీల్డ్ వాషర్ లిక్విడ్లు అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా మీరు డిటర్జెంట్ మాత్రలను ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు నీటిలో వేసి వాషర్ ఫ్లూయిడ్ పైపులో పోయవచ్చు.
నటుడు విజయ్ ఆంటోనీ కూతురు తన గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. చదువు విషయంలో ఒత్తిడికి గురై.. చివరకు తనువు చాలించింది. ఆమె మృతితో మరోసారి పిల్లలపై ఒత్తిడి చర్చకు వచ్చింది. పేరంట్స్ పిల్లలతో ఎలా ఉండాలి..? ఎంత సమయం కేటాయించాలనే విషయంపై మానసిక వైద్య నిపుణులు పలు కీలక సూచనలు చేశారు.
శ్రీకాకుళానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు పోలీస్, ఆర్మీ రంగాల్లో చేరారు. ఒకరు డీఎస్పీ కాగా మరొకరు మేజర్ పదవీ నిర్వహిస్తూ.. ఆ రంగాల్లో వచ్చే అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచారు.
ఏపీలో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన చేయడంతో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. తమతో బీజేపీ కూడా కలిసి వస్తోందని పవన్ చెప్పడం.. టీడీపీ సీనియర్లకు నచ్చడం లేదు. బీజేపీ సపోర్ట్ చేయడం వల్లే బాబు జైలు పాలయ్యారని వారి వెర్షన్
పాత పార్లమెంట్ భవనం.. ఎన్నో చారిత్రక నిర్ణయాలకు వేదికగా నిలిచింది. మరెన్నో చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనం అందుబాటులోకి రావడం.. సమావేశాలు జరగడంతో పాత భవనం మూగబోయింది.
కాలం కలిసిరాకుంటే ఏం చేసినా కష్టమే అవుతోంది. ఎంత పెద్ద వారైనా సరే.. కాలగర్భంలో కలిసిపోతారు. వైఎస్ఆర్, పీవీ నరసింహారు, సీనియర్ ఎన్టీఆర్ చివరి రోజుల్లో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
రత్నాల గనుల కింద ఓ ఊరుంది. గ్రామంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ భూగర్భంలో మాత్రం అంత వేడి ఉండదు. చల్లగా ఉండటం వల్ల పాతాళంలోనే అందరూ ఇళ్లను నిర్మించుకున్నారు.
ప్రభుత్వ అధికారులకు పెద్ద స్థాయి వ్యక్తులతో చేయడం అనేది పెద్ద సవాల్ లాంటిది. కానీ ఓ అధికారి మాత్రం ఎవ్వరికీ భయపడలేదు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించి అందరి చేత హౌరా అనిపించుకుంటున్నాడు. అటు బాలకృష్ణను, ఇటు చంద్రబాబును ఇద్దర్నీ అరెస్ట్ చేసి తాను సాధారణ ఆఫీసర్ కాదంటూ నిరూపించుకున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
కరణ్వీర్ సింగ్ ఢిల్లీలో హోటల్ మేనేజ్మెంట్ చదివారు. ఆ తర్వాత దుబాయ్లోని ఓ హోటల్లో 12 ఏళ్లు పనిచేశాడు. అక్కడ అతనికి నెలకు రూ.1.25 లక్షల జీతం వచ్చేది.
ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే సైమా అవార్డులు ఈ ఏడాది కూడా దుబాయ్ వేదికగా అట్టహాసంగా జరగనున్నాయి. ఈ నెల 15, 16 రెండు రోజులు ఈ సెలబ్రేషన్స్ జరగనుండగా.. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు దుబాయ్ లో ప్రారంభం అయినట్లు తెలుస్తుంది.