తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై దృష్టి సారించారు. 2018 ఎన్నికల అనంతరం టీడీపీ మొదటిసారి తెలంగాణలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలు సమైక్య రాష్ట్రంగా ఉండాలన్నదే తమ ఉద
టీమిండియా కెప్టెన్ మళ్లీ మారనున్నాడా…? కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ రాగా…ఇప్పుడు రోహిత్ స్థానంలో… హార్దిక్ పాండ్యా రానున్నాడా అంటే… అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన సిర
కెజియఫ్ సిరీస్ చూసిన తర్వాత సలార్ సినిమా ఇంకెలా ఉంటుందోనని.. ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు అభిమానులు. పైగా ప్రభాస్ కటౌట్ను ప్రశాంత్ నీల్ ఇంకెలా ఎలివేట్ చేస్తున్నాడోనని.. ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. వచ్చే ఏడాది సెప్టెంబర
టీటీడీ ఈవో ధర్మారెడ్డికి పుత్రవియోగం కలిగింది. ఆయన కుమారుడు చంద్రమౌళి రెడ్డి నేడు కన్నుమూశారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చంద్రమౌళి తుదిశ్వాస విడిచారు. ఆదివారం చంద్రమౌళికి చెన్నైలో గుండెపోటు రాగా హుటాహుటిన కావేరి ఆస్పత
మొదలు పెట్టిన బీఆర్ఎస్… ఆరు రాష్ట్రాల్లో కిసాన్ సెల్స్…! దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ అడుగుపెట్టారు. ఇప్పటి వరకు కేవలం తెలంగాణకు పరిమితమైన పార్టీని… జాతీయ పార్టీ గా మార్చేశారు. బీఆర్ఎస్ ని అన్ని రాష్ట్రాల ప్రజలకు దగ్గర చేసేందుకు ఆయన
సిరిసిల్లలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీ రామారావు తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై స్పందించారు. అయితే ప్రతిపక్ష నేతలు బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసి, సవాల్ విసిరిన ఐదారు నెలల తర్వాత కేటీఆర్ స్పందించడంతో
మెగా, అల్లు ఫ్యామిలీ గురించి ఏదో పుకారు వినిపిస్తునే ఉంటుంది. ముఖ్యంగా అల్లు అర్జున్.. మెగా బ్రాండ్ను పక్కకు పెట్టి.. అల్లు బ్రాండ్తో సాగుతున్నాడని.. ఫ్యాన్స్ రచ్చ చేస్తునే ఉన్నారు. ఆ మధ్యన అయితే సోషల్ మీడియాలో అల్లు, మెగా వార్ ఊహించని విధంగా
‘చరణ్-బన్నీ’కి అరుదైన గౌరవం.. ఫ్యాన్స్ ఖుషీ! ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాలర్ ఎగరెస్తున్నారు. ఒకేసారి ఈ ఇద్దరు స్టార్ హీరోలు అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. దాంతో అల్లు, మెగా ఫ్
ప్రపంచ ట్రేడ్ వ్యాల్యూ సరికొత్త గరిష్టానికి చేరుకుంటోంది. 2023లో తిరిగి మందగమనం ఉండవచ్చుననే ఐక్య రాజ్య సమితి అంచనాలకు ముందు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్ ట్రేడ్ వ్యాల్యూ 12 శాతానికి పెరిగి, 32 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చునని తెలిపింది.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.. మళ్లీ రాజకీయాల్లో చురుకుగా మారుతున్నారు. ఆయన వచ్చే ఎన్నికల సమయానికి ఏ పార్టీలో చేరుతారు అనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా… ఆయన కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ లో చేరతారంటూ ప్రచారం కూడా మొదలైంది. ఆ పార్టీ నుంచి