AP: డీఎస్సీ పరీక్షల తేదీల్లో ప్రభుత్వం మార్చింది. ఈ నెల 20, 21న జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలు మార్చింది. ఆయా పరీక్షలు వచ్చే నెల 1,2 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. యోగా డే సందర్భంగా డీఎస్సీ పరీక్షలు తేదీలు మార్చినట్లు పేర్కొంది.
Tags :