NLR: కావలి రూరల్ మండలం వెంకటేశ్వరపురం పెద్ద రాముడుపాలెంలో ‘ VPR అమృత ధార’ వాటర్ ప్లాంట్లను ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. డబ్బున్న వారు చాలామంది ఉంటారు కానీ, ఖర్చు చేసే
ASR: పీఎం ఉష పథకంలో భాగంగా మట్టి పరీక్షలు, విశ్లేషణపై పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న బీఎస్సీ విద్యార్థులకు నిర్వహించిన 2 రోజుల వర్క్ షాప్ ఆదివారంతో ముగిసింది. పాడేరు చుట్టుపక్కల వివిధ గ్రామాల్లో సేకరించిన మట్టి నమూనాలను విద్యార్
TG: రాష్ట్రంలో ఇకపై కొత్త వ్యక్తిగత వాహనాలకు షోరూం నుంచే శాశ్వత రిజిస్ట్రేషన్ జరగనుంది. ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా, ‘వాహన్’ పోర్టల్ ద్వారా డీలర్లే రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు
అన్నమయ్య: మదనపల్లె మండలంలో ఆదివారం వెలుగు చూసిన ఘటనలో, పాలెంకొండలో అర్ధరాత్రి గొర్రెలు దొంగలిస్తుండగా యజమానులు ఓ దొంగను పట్టుకున్నారు. రామసముద్రం మండలం, చంబకూరుకు చెందిన దొంగలు గొర్రెల మందలో చొరబడగా, యజమానులు వారిని పట్టుకుని స్తంభానికి క
PPM: జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదివారం స్దానిక తోటపల్లి డ్యామ్ పరిసరాలలోని పలు ప్రదేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. జిల్లాలో ఇంకా పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, వాటి
BHPL: జిల్లా కేంద్రంలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్ ప్రాంగాణంలో ఆదివారం ట్రినిటీ ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఈ మీట్కు ముఖ్యఅతిథిగా MLA గండ్ర సత్యనారాయణ రావు హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అన్
MHBD: తొర్రూరు మండలం చర్లపాలెం ఆటో యూనియన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ధర్మారపు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సంపేట సూరి, ప్రధాన కార్యదర్శి ధర్మారపు కర్ణాకర్, కోశాధికారి పెద్దబోయిన శ్రీను, సహాయ కోశాధికారి చిట్టిమల్ల వెంకన్న, గ
BDK: కొత్తగూడెం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్, మాజీ కౌన్సిలర్ కనుకుంట్ల కుమార్, వెంకటరమణ దంపతులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. త్వరలో కొత్తగూడెం, సుజాతనగర్, చుంచు
SKLM: క్రీడలతో మానసిక ఉల్లాసం అని ట్రెజరీ జిల్లా డైరెక్టర్ రవి కుమార్ అన్నారు. ఉత్తరాంద్ర మూడు జిల్లాల ట్రెజరీ డిపార్ట్మెంట్ క్రికెట్ టోర్నమెంట్ను ఎచ్చెర్ల డా.బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ ఆట స్థలంలో ఆదివారం నిర్వహించారు. ఇందులో భాగముగా శ్ర
CTR: కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో మంగళ వారం సంకటహర గణపతి వ్రతం జరగ నున్నట్లు ఈఓ పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు వ్రతం జరుగుతుందన్నారు. రాత్రి 7గంట లకు స్వర్ణ రథోత్సవం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి