KMR: ఎల్లారెడ్డి మండలంలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా విరుచుకుపడిన గాలివానతో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతకు వచ్చిన పంటలు నేలవాలాయి. జంగంపల్లి కుర్డు, లక్ష్మాపూర్, రాంపూర్, కొట్టాల్ ప్రాంతంలోని రైతు
ఇటీవల జరిగిన పలు మ్యాచులలో టాస్ ఓడుతూ వచ్చిన భారత్.. హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో ఎట్టకేలకు టాస్ గెలిచింది. దీంతో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఓ మ్యాచ్ ఓడి 0-1 తేడాతో వెనుక
SRPT: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ ఏజెన్సీల పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని నడిగూడెం ఎస్సై అజయ్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరగాళ్లు లాటరీలు, రివార్డులు, డిస్కౌంట్, వివిధ రకాల పేరుత
కృష్ణా: కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ప్రాధాన్యమిస్తోందని టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. నాగాయలంక మండలం పర్రచివర శివారు గణపేశ్వరంలో టీడీపీ కార్యకర్త చాట్రగడ్డ సువార్తమ్మ మే 9న రోడ్డు ప్రమాదంలో మరణించగా ఆమె
BDK: మణుగూరు పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేసి దగ్ధం చేసిన సంఘటనా స్థలం వద్దకు ఆదివారం స్పెషల్ పార్టీ బలగాలు చేరుకున్నాయి. డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పర్యవేక్షణలో 144 సెక్షన్ అమలు చేసే నేతృత్వంలో సిబ్బంది
NLG: గుర్రంపోడ్ మండలంలోని తేనేపల్లి తండాలో ఈ నెల 9న హనుమాన్ గాయత్రి మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు హనుమాన్ శక్తి జాగరణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడిత్య నాగరాజు గురుస్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంఘామ్ మహారాజ్ గురూజీ, కే.జయరామ్ గురూజీ,
ADB: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బోథ్ MLA అనిల్ జాదవ్ రహమత్ నగర్ డివిజన్లోని కార్మిక నగర్ కాలనీలో సోమవారం పర్యటించారు. ఇంటింటి ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు.
MBNR: షాద్ నగర్ జాతీయ రహదారిపై గురుకుల విద్యార్థినులు ఈరోజు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ప్రిన్సిపల్ శైలజ వేధింపులకు గురిచేస్తున్నారని, తమ నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ఆమెను సస్పెండ్ చేయాలని కోరుతూ విద్యార్థినులు ధర్నాకు ది
SDPT: జిల్లాలోని క్రీడా సంఘాలు తమ వివరాలను వెంటనే సమర్పించాలని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి జంగపల్లి వెంకట నరసయ్య కోరారు. రానున్న సీఎం కప్ను దృష్టిలో ఉంచుకుని, క్రీడా సంఘాలు తమ రిజిస్ట్రేషన్ పత్రాలు, కార్యవర్గ సభ్యుల వివరాలను ఈనెల 5వ త
AP: కాశీబుగ్గ దేవాలయంలో నిన్న తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. ప్రైవేటు ఆలయమైన దానిపై ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. ఆలయాన్ని నిర్మించిన హరిముకుంద్ పాండా సంకల్పం మంచిదే అయినా.. నిర్మాణం విషయంలో న