W.G: రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శనివారం జిల్లాలో పర్యటించనున్నారని మంత్రి కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. మొగల్తూరు మండలం కాళీపట్నం, నరసాపురం, ఆచంట గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల
TG: జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 75,000 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 55,304 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు. అయితే ప్రస్తుతం 317.390 మీటర్లకు నీరు చేరింది. ఈ క్రమంలో జలాశయం ఐదు గేట్లు ఎత్తి అధికారులు
NLG: తెలంగాణ సాయుధ పోరాటంలో గార్లపాటి రఘుపతిరెడ్డి ఉరిశిక్ష రద్దు కీలక ఘట్టం. అక్కినేపల్లి దొర హత్య కేసులో ఆయన భువనగిరిలో అరెస్టయ్యారు. ట్రిబ్యునల్ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిపై విదేశీ పత్రికలు సైతం కథనాలు ప్రచురించాయి. ఇంగ్లాండ్ న్యాయ
KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు శని, ఆదివారాల్లో సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రెండు రోజులు వారాంతపు సెలవులు కారణంగా మార్కెట్లో క్రయవిక్రయాలు జరగవని చెప్పారు. తిరిగి సోమవారం నుంచి మార్కెట్లో క్రయవిక
E.G: గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ప్రస్తుతం నీటిమట్టం 10.9 అడుగులకు చేరింది. బ్యారేజీకి 2.23 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ఇరిగేషన్ అధికారులు 150 గేట్లను ఎత్తి 2.46 లక్షల క్యూసెక్కుల అదనపు జలాలను సముద్రంల
VSP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వారం రోజులపాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. 40-50 కి.మీ వేగంతో ఈదుగుగాలులు వీస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా తీరం వెంబడి కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖ, గంగవరం, కా
MBNR: జడ్చర్ల మండలం మాచారంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో గిరిజన విద్యార్థులకు తక్షణ ప్రవేశాలు జరుగుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ నిరీక్షణ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు బీజడ్సీ, ఎంజడ్సీ, బీకాం, బీఏ, ఎంపీసీఎస్, ఎ
KDP: పోరుమామిళ్ల మండలంలోని మద్దిమాను గుర్రప్ప స్వామి ఆలయం ఈవో నరసయ్య, ఇన్స్పెక్టర్ జనార్ధన్ ఆధ్వర్యంలో శుక్రవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. రూ. 6,16,387 నగదు, 180 గ్రాముల బంగారం, 14 కిలోల వెండి లభించాయన్నారు. ఆలయంలో భక్తులకు అవసరమైన వసతులను కల్పిస
SRD: సంగారెడ్డిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సేవలందిస్తున్న డా. నాగ నిర్మలను జిల్లా ఇంఛార్జి వైద్యాధికారిణిగా నియమిస్తూ వైద్యారోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఇంఛార్జి వైద్యాధికారిణి గాయత్రీ దేవిని జిల్లా డిప్యూటీ
గుంటూరు జిల్లా సీతానగరం కరకట్ట వద్ద 2021లో జరిగిన సంచలనాత్మక సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు ప్రసన్న రెడ్డికి గుంటూరు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.57 వేల జరిమానా విధించింది. ప్రియుడి ముందే యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితు