మేడ్చల్: కాప్రా, చర్లపల్లి రైల్వే స్టేషన్లో భద్రతా ఏర్పాట్లపై ఆర్పీఎఫ్ ఐజీ అరోమా సింగ్ ఠాకూర్ మంగళవారం సాయంత్రం సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ దేబాష్మిత సి. బెనర్జీతో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్లో క్షేత్
SRCL: జూన్ 1న డల్లాస్ జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎన్ఆర్ఎ విహెచ్ఎర్ ఫౌండేషన్ ఫౌండర్ వ్యాల హరీష్ రెడ్డి మంగళవారం తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR రజతోత్సవ సభకు మ
TPT: టీటీడీ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఐపీఎస్ అధికారి K.V. మురళీకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం విశాఖ 16వ బెటాలియన్ ఎస్పీగా ఉన్న మురళీకృష్ణ బదిలీపై ఇక్కడికి రానున్నారు. కాగా.. ప్రస్తుతం ఈ స్థానంలో అదనప
MDK: అదృశ్యమైన మహిళ మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేట మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. నిజాంపేట మండలం రజాక్పల్లికి చెందిన బాల మల్లవ్వ (45) మార్చి 13న చిన్నశంకరంపేట మండలం సూరారం బాగిర్తిపల్లిలోని తమ బంధువుల వద్దకు వెళ్లింది. అప్పటి నుం
TPT: తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( TUDA ) పరిధిలోని సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి తదితర ప్రాంతాల్లో నూతన లేఔట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం సూళ్లూరుపేటలో ఏర్పాటు చేయనున్న లే అవుట్ స్థలాన్ని కమిషనర్ మౌర్య పరిశీలించారు.
ASR: కొయ్యూరు మండలంలోని మూలపేట పంచాయతీ జాజులబంధ గ్రామంలో మంగళవారం వైద్య ఏర్పాటు చేశామని ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు తెలిపారు. గ్రామంలో పలువురు విష జ్వరాలతో బాధపడుతున్నారు. ఓ చిన్నారి మృతి చెందింది. దీంతో పంచాయతీ కార్యదర్శి రవీంద్ర, డౌనూరు పీహ
అన్నమయ్య: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నందలూరు ఎస్సై మల్లికార్జున రెడ్డి సూచించారు. మంగళవారం సాయంత్రం కడప-చెన్నై రహదారిలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా సరైన ధ్రువపత్రాలు కలిగి
NTR: విలువిద్యలో క్రీడాకాకులకు మరింత నైపుణ్యాలను తందించాలని జిల్లా కలెక్టర్ అక్ష్మీశ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో వోల్గా ఆర్చరీ అకాడమీకి రూ. 1.16 లక్షల విలువైన ఆర్చరీ ఉపరణాలను అమరావతి బోటింగ్ క్లబ్ ప్రతినిధులు కలెక్టర్ చేతులమీదుగా అ
ASR: భూముల రీసర్వే ప్రక్రియ జూలై 15వ తేదీలోగా పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను జాయింట్ కలెక్టర్ అభిషేక్ మంగళవారం ఆదేశించారు. రీ సర్వే ప్రక్రియపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ కార్యక్రమాలను పక్కా
JGL: జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున గుప్తనిధుల కోసం ముగ్గురు వ్యక్తులు తవ్వకాలుచేపట్టడం కలకలం రేపింది. పట్టణంలోని గంజ్ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు ఓ ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపడుతున్నారని సమాచారం రావడంతో పట్టణ