TG: HYD కొండాపూర్లోని మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్లో కస్టమర్లు, బౌన్సర్ల మధ్య జరిగిన గొడవలో ముగ్గురు బౌన్సర్లకు తీవ్ర గాయాలయ్యాయి. బిల్లు చెల్లించాలని మేనేజర్ కస్టమర్లను అడగడంతో గొడవ మొదలైంది. ఆగ్రహానికి గురైన కస్టమర్లు బౌన్సర్లపై దాడి చేశ
W.G: సమిత్వ సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. మంగళవారం విస్సాకోడేరు గ్రామ సచివాలయం కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. సమిత్వ సర్వేపై ఆరా తీసి, రికార్డులు పరిశీలించారు. పీపీఎంలు, ఇప్పటి వరకు ఎన్ని మ్యాపిం
దసరా పండగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. నవరాత్రుల సందర్భంగా ఓలా మూరత్ మహోత్సవ్ కింద ఎస్1 స్కూటర్లు, రోడ్స్టర్ ఎక్స్ మోటర్సైకిళ్ల ప్రారంభ ధరను రూ.49,999గా నిర్ణయించింది. ఈ తొమ్మిది రోజులపాటు ఈ ధ
కడప: ఇటీవల జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నచికేత్ విశ్వనాథ్ను జిల్లా రాజకీయ నేతలు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. ఎస్పీని కలిసిన వారిలో టీడ
SRPT: దసరా సెలవుల్లో ఎక్కువ రోజులు ఊళ్ళకు, దూరప్రాంతాలకు వెళ్లే ప్రజలు తమ ఇళ్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో కోరారు. ఇళ్లల్లో చోరీలను అరికట్టడానికి పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్
NDL: పాణ్యం మండలంలోని కందికాయపల్లె గ్రామంలో రెండు రోజులుగా చిరుతపులి సంచారం గ్రామస్తుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. అయితే ఈ మధ్య పెద్దమ్మ గుడి వద్ద సీసీ కెమెరాల్లో చిరుత కనిపించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, అటవీశాఖ అధికారులు మంగళవారం గ్రామ
ELR: ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో నిర్వహించిన వైద్య శిభిరాన్ని కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం సందర్శించారు. గ్రామస్థులు గ్రౌండ్ వాటర్ వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆమెకు వివరించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ RWS అధికారులకు ఫోన్
AP: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్య సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపించారు. వివేకా హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ ఈనెల 18
KRNL: వాతావరణ శాఖ సమాచారం ప్రకారం రానున్న నాలుగు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. అన్ని శాఖల అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చే