TG: జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమ్స్కు బానిసై అప్పులు చేసిన కుమారుడు తండ్రిపై దాడికి దిగాడు. తాను చేసిన అప్పులు తీర్చాలని తండ్రిపై ఒత్తిడి చేశాడు. దీనికి తండ్రి నిరాకరించడంతో కత్తితో దాడికి పాల్పడ్డాడు.
KNR: జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో రామగుండం MLA పాల్గొన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల తీరుపై ప్రస్తావించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ధాన్యం కొనుగోలు, భూ భారతి, వానకాలం పంటల పరిస్థితి, రైతుల స
HYD: అంబర్పేట మండల పరిధిలోని అలీకేఫ్ వద్ద మూసీ నదిని మాయం చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. వందలాది లారీలతో మట్టిని తెచ్చి మూసీని చదును చేస్తున్నారు. చీకటి పడగానే కబ్జాదారులు ఈ పనులు చేస్తున్నారన్నారు. వారం రోజుల్లో సుమారు రెండు మూడు
KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో వరి ధాన్యం, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, వానాకాలం పంట సన్నద్ధతపై అధికారులు, ప్ర
SKLM: మహాత్మా జ్యోతిబాఫూలే జయంతి రెసిడెన్షియల్ బాలబాలికల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశం కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షా ఫలితాల్లో టెక్కలి విద్యార్థులు ప్రతిభ చూపారు. జిల్లాలోని పలు పాఠశాలల్లో ఏడుగురు విద్యార్థులు సీట్లు సాధించారు. రట్టి రాంసాయి
SKLM: రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డిని బుధవారం శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ నేతలు ఆంధ్ర రత్న భవన్ వద్ద కలసి సంఘీభావం తెలిపారు. ఆమెకి ఇటీవల ప్రభుత్వం గృహ నిర్బంధం విధించినందుకు తమ సంఘీభావం తెలియజేసేందుకు వచ్చినట్లు శ్రీకాకుళం
TG: మాజీ మంత్రి KTRపై MLC కవిత పరోక్ష విమర్శలు చేశారు. తనకు నీతులు చెబుతున్న BRS నేతలు తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని సూచించారు. KCR నీడలో పనిచేస్తున్న వారు.. తనపై ప్రతాపం చూపిస్తున్నారని మండిపడ్డారు. తాను అసలే మంచిదాన్ని కాదని.. నోరు విప్పితే తట్
తమిళంలో హిట్ అయిన హారర్ థ్రిల్లర్ ‘డీమన్’ తెలుగు OTT వేదిక ఆహాలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ ‘ఆహా’ పోస్టర్ షేర్ చేసింది. ఇక రమేష్ పళనివేల్ తెరకెక్కించిన ఈ మూవీలో సచిన్ మణి, అపర్ణాతి ప్రధాన పాత్రల్లో నటించగా.. సురుత
GNTR: తుళ్లూరు మండలంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. శాఖమూరు గ్రామంలోని సమ్మక్క సారక్క ఆలయం వద్ద ఉన్న తానాపతి చెరువులో గురువారం గుర్తుతెలియని మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.