GNTR: తెనాలి మండూరుకి చెందిన నరసింహారావు హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఇద్దరు కొడుకులను పోలీస్, డాక్టర్గా చూడాలన్న కలతో ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కొడుకు కోమల్ కానిస్టేబుల్ ఫలితాలలో ప్రకాశం జిల్లాలో 58ర్యాంక్ సాధించి సివిల్ క
ELR: ఏలూరు జిల్లాలో బార్లకు లైసెన్సులకు దరఖాస్తుదారుల నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. జిల్లాలో 18 బార్లకు నోటిఫికేషన్ను ఈనెల 18న జారీ చేశారు. సరిగ్గా వారం గడిచిన తర్వాత కూడా కేవలం మూడే దరఖాస్తులను సోమవారం దాఖలయ్యాయి. అందులో ఏలూరు నుంచి రెండ
MBNR: ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలు అమలు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు ఆనంద్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ ఆధ్వర్యంలో పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని MRO రాధాకృష్ణకు సోమవారం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. తులం బ
W.G: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ద్వారా ఏ సమయంలోనైనా, ఎక్కడైనా రేషన్ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం రెస్ట్హౌస్ రోడ్డులో సోమవారం క్యూ ఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రే
WNP: రాజపేట దగ్గర నిర్మించిన డబల్ బెడ్ రూమ్ కాలనీని సోమవారం ఐద్వా జిల్లా కమిటీ సందర్శించారు. సమస్యలను కాలనీవాసులు వివరించారు. జిల్లా అధ్యక్షురాలు సాయిలీల మాట్లాడుతూ.. కాలనీకి వెళ్ళేందుకు రోడ్డు, మరుగుదొడ్డ్లు, డ్రైనేజీలు లేకపోవడంతో గోసలు ప
KDP: పులివెందులలో సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) పేదలకు వరమని పులివెందుల జడ్పీటీసీ లతారెడ్డి అన్నారు. పులివెందుల టీడీపీ కార్యాలయం సోమవారం 212 లబ్ధిదారులకు రూ. 1.20 కోట్ల CMRF చెక్కులను అందజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హుల ఆధారంగా ఈ నిధులను కూటమి ప్రభుత్వం
SRPT: కరక్కాయలగూడెం ZPHS స్కూల్ అసిస్టెంట్ (హిందీ) బోధకుడు బొల్లం వెంకటేశ్వర్లు తమ స్వంత ఖర్చుతో రూ. 6,000 విలువైన క్రీడా దుస్తులను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల మానసిక వికాసానికి, ఆరోగ్యానికి దోహదపడతాయన్న
SRD: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టుకు వరద తగ్గడంతో అన్ని గేట్లు క్లోజ్ చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఆగస్టు 13న ఒక గేటు ఓపెన్ చేయగా, 16న 5 గేట్లు తెరిచి దిగువకు భారీగా వరద జలాలను వదిలారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 4,408 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 7,071 క్య
MDK: నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివంపేట మండలం రత్నాపూర్ అంగన్వాడి కేంద్రం చిన్నారులను నిన్న బీజేపీ నాయకులు పరామర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో ఎలుక పడిన బిందె నీటిని తాగి చిన్నారులు అస్వస్థకు గురయ్యారు. ఆస్పత్రికి వెళ
NRPT: స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు అధికసంఖ్యలో గెలుపొందడం ఖాయమని ఎంపీ డీకే అరుణ ధీమా వ్యక్తంచేశారు. మక్తల్ లో కాంగ్రెస్కు చెందిన పలువురు సోమవారం బీజేపీలో చేరిన సందర్భంగా ఆమె మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేసిన మోసా