TG: బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య మృతిపట్ల ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ హత్యా రాజకీయ
AP: తాను 30 ఏళ్ల క్రితమే ITని ప్రోత్సహించానని, ఇప్పుడు IT నాలెడ్జ్ ఎకానమీగా మారిందని CM చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఇక భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయని, AP
మహబూబ్ నగర్ జిల్లాలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఏడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అడ్డాకులలో ముత్యాలంపల్లి, భూత్పూర్లో ఏవిఆర్ కాలనీ, బట్టుపల్లి చౌలా తండా, పెద్ద తండా, జడ్చర్లలో దేవునిగుట్ట తండా, మూసాపేటలో అచ్చయ్యపల్లి పంచాయ
TG: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్లోబల్ సమ్మిట్ ప్రతిష్టాత్మకంగా జరిగిందని సీపీఐ నారాయణ అన్నారు. గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన పెట్టుబడులతో ఎన్ని రంగాలకు ఉపయోగం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పాటు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వాని
CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంక దినకరన్ ఇవాళ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి అభ్యర్థులు గ్రామ సమస్యలను ప్రచార ఆస్త్రాలుగా మార్చుకున్నారు. కోతులు, కుక్కల బెడద, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై తమ శైలిలో హామీలు ఇస్తున్నారు. ఓటర్లు కూడా కోతుల,
ATP: రాయదుర్గం నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున పసు గ్రాసం కర్ణాటక తరలి వెళుతుండడంతో స్థానిక రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో ఎక్కువ ధర పలుకుతున్న నేపథ్యంలో బొమ్మనహాల్, కనేకల్ తదితర మండలాల నుంmr పశుగ్రాసాన్ని తరలిస్తున్నారు.ప్రభ
2030 నాటికి భారత్లో అమెజాన్ 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు ఆ కంపెనీ అధికారులు వెల్లడించారు. ఏఐ, వ్యాపార విస్తరణపై ఈ డబ్బును వెచ్చించనుంది. 2010 నుంచి ఇప్పటివరకు అమెజాన్ భారతదేశంలో 40 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. అలాగే, భా
HNK: ఆరోగ్య మహిళా క్రీనిక్ నుంచి రిఫర్ చేసిన మహిళలను సంబంధిత సిబ్బంది తప్పనిసరిగా ఫాలోఅప్ చేయాలని DMHO డా. అల్లం అప్పయ్య సూచించారు. దామెర మండలం సిద్ధాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్ను ఈరోజు ఆయన సందర్శించార
AP: ప్రతి మంత్రిత్వ శాఖ, అధికారులు చేసిన పనులు అన్నింటికీ సంబంధించిన డేటా తన వద్ద రికార్డ్ రూపంలో ఉందని CM చంద్రబాబు అన్నారు. మంత్రులు, సెక్రటరీలు, HODలతో సమావేశమైన ఆయన.. 20265-26 తొలి 2 త్రైమాసికల్లో సాధించిన ఆర్థిక ఫలితాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అన