కొన్ని సాధారణ అలవాట్లతో మనందరి జీవితాలను ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కీలక సూచనలు చేసింది. ✦ పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి.✦ క్రమం తప్పకుండా రోజూ కనీసం 30 నిమిషాలపాటు శారీరక శ్రమ, వ్యాయామం చేయాలి. ✦ రాత
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు సా.4 గంటలకు 47వ CRDA అథారిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి మంత్రులు నారాయణ, పయ్యావుల, CRDA కమిషనర్ హాజరుకానున్నారు. రాజధాని పరిధిలో పలు సంస్థలకు భూకేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే రూ.49,154 కోట్లకు CRDA అథ
PPM: ఇచ్చాపురం ప్రజలకు త్రాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన సంతపేట పంప్ హౌస్ను సోమవారం ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ బాబు ప్రారంభించారు. త్రాగునీటిని అందించడంతో స్థానిక ప్రజలు ప్రభుత్వానికి, ఎ
SKLM: పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో నూతన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ అంశంపై స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే ఆయన కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు. ఎన్
SKLM: విద్యార్థులు మాతృభాష తెలుగుతో పాటు ఇంగ్లిష్ భాషపైనా పట్టుసాధించాలని డోల క్రాంతి కుమార్ అన్నారు. సోమవారం మెలియాపుట్టి గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరంలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ పై అవగాహన కల్పించారు. స్పోకెన్ ఇంగ్లీష్లో భాగం
SKLM: విశాఖపట్నంలో ఇటీవల తెలుగు వెలుగు సాహితి వేదిక ఆధ్వర్యంలో భారత కీర్తి కిరీట పురస్కారం అందుకున్న శ్రీకాకుళం వాణిజ్య పనుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ జి రాణి మోహన్ను ఘనంగా సత్కరించారు. సోమవారం శ్రీకాకుళం స్థానిక శాఖ కార్యాలయంలో జీఎస్టీ అక
NRML: ఇందిరమ్మ ఇండ్ల సర్వే తుది జాబితా రెండు రోజులలో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వారు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ సర్వే పకడ్బందీగా నిర్
SKLM: పాత పింఛన్ విధానం కోరుతూ డీఎస్సీ 2003 ఉపాధ్యాయుల పోస్ట్ కార్డు ఉద్యమాన్ని సోమవారం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం పాత పింఛన్ అమలు చేయాలని జిల్లా ఫోరం కన్వీనర్ శ్రీహరి డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన తపాలా కార్యాలయంలో పాత పింఛన్ విధాన
ASF: జిల్లాకు విచ్చేసిన కేంద్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి నీతిన్ గడ్కరీని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం కలిశారు. ఈ సందర్బంగా పలు సమస్యలను మంత్రి ద్రుష్టికి తీసుకెళ్లారు. NH-63 రహదారి నిర్మాణ వేగవంతం చేయాలని, చెన్నూరు జోడు వాగు ప్రాంత రవాణా
పశ్చిమబెంగాల్లోని నదియా జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బేర్పారాకు చెందిన బాపన్ షేక్ అనే వ్యక్తి తన భార్య మధు ఖాతూన్ ముక్కును కొరికేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన ముక్కు చాలా అందంగా ఉందని, అవకాశం దొరికితే దానిని క