బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 70 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 50* పరుగులు చేశాడు. దీంతో వన్డేల్లో వరుసగా 4వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. గతంలో ఇంగ్లండ్తో జరిగిన
W.G: రైతులు సామూహికంగా ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపడితే వరి చేలలో ఎలుకలు పూర్తిగా నివారించుకోవచ్చని మొగల్తూరు మండల వ్యవసాయ శాఖ అధికారి షేక్ అబ్దుల్ రహీం అన్నారు. గురువారం ఆయన మొగల్తూరు గ్రామంలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని రైతులు
NZB: రోడ్లపై ధాన్యాలు ఆరబోస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జక్రాన్ పల్లి ఎస్సై తిరుపతి హెచ్చరించారు. ఎర్ర జొన్న కోతలు అవుతున్న నేపథ్యంలో రోడ్లపై ధాన్యాన్ని ఆరవేయొద్దని సూచించారు. దాన్ని అన్ని రోడ్లపై ఆరేయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున
SKLM: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. గురువారం ఆయన ఆయన కార్యాలయంలో ఐదు మండలాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాకలపా
ప్రకాశం: గిద్దలూరులో గురువారం పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి జీవనాడి అయినా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 2 వేల కోట్లు కేటాయించాలని ప్రజాసంఘాలు నిరసన ర్యాలీ చేపట్టాయి. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తమ నివా
W.G: ప్రతి విద్యార్థికి చిన్నతనం నుంచే నాణ్యమైన విద్య అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఎంఈవో రంగరాజు అన్నారు. గురువారం యలమంచిలి మండలంలోని కొంతేరు హైస్కూల్లో జ్ఞాన జ్యోతి శిక్షణా కార్యక్రమాన్ని ఎంఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత
NZB: నవీపేట మండలం అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో పక్క సమాచారం మేరకు ఎలాంటి అనుమతులు లేకుండా మల్కాపూర్ పరిసర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తుండగా టా
TPT: సత్యవేడు-తమిళనాడు సరిహద్దులోని మాదరపాకం పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా అనుమానాస్పదంగా వెళ్తున్న బాలమురుగన్ అనే వ్యక్తిని తనిఖీ చేశారు. ఆయన వైజాగ్ నుంచి చెన్నైకి 8 కిలోల గంజాయిని తరలిస్తున్
CTR: విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని టీడీపీ నాయకులు సి.వి.రెడ్డి, గిరిబాబు ఆకాంక్షించారు. గురువారం పుంగనూరు పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో 74 మందికి విద్యార్థినులకు విద్యా సామాగ్రి కిట్లను పంపిణీ చేశారు. వారు మాట్లా