PLD: వినుకొండ బ్రాహ్మణపల్లి-విఠం రాజుపల్లి మధ్య మైనర్ ఇరిగేషన్ కాలువ రిపేర్లు వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని NSP డీఈకి పీడీఎం, ఎమ్మార్పీఎస్, నీటి సంఘాల నాయకులు బుధవారం మెమోరాండం అందజేశారు. కంప చెట్లు, రహదారి లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుత
TG: లావణ్య ఇంటి ముందు నటుడు రాజ్తరుణ్ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. లావణ్య ఉంటున్న ఇల్లు రాజ్తరుణ్ది అని.. తన కొడుకు కష్టపడి కట్టుకున్న ఇల్లు అని అన్నారు. లావణ్య తమ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సొంత ఇల్లు ఉండి
NZB: నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇక నుంచి మైనర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. బుధవారం ప్రకటన విడుదల చేశారు. మైనర్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయనే సమాచారం మేరకు తాము ఈ కార్యక్రమం చేపట్
WGL: కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఎన్పీఅర్డీ ఇండియా జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్ డిమాండ్ చేశారు. బుధవారం వరంగల్ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర అధ్యక్షులు దైనంపల్లి మల్లి
TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని సింగర్ సమీరా భరద్వాజ స్నేహితులితో బుధవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేకంగా రాహు కేతు పూజలు చేయించారు. ఆలయంలోని మృత్యుంజయ స్వామి వారి సన్నిధి వద్ద ఆలయ అధికారులు వారికి ఆశీర్వచనం అందించి తీర్థ ప్
MHBD: నారసింహులపేట మండలంలో ఈ రోజు ప్రమాద వశాత్తూ విద్యుత్తు షాక్కు గురయ్యి రెండు ఆవులు మృతిచెందాయి. యజమాని వివరాల ప్రకారం నిన్న రాత్రి వచ్చిన గాలి వాన బీభత్సానికి విద్యుత్ వైర్లు తెగి ఉండడంతో ప్రమాదవశాత్తు రైతు వీరబోయిన మల్లయ్యకు చెందిన రె
KDP: సీఎం చంద్రబాబు నాయుడును కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. రహదారులను విస్తరణ చేసేందుక
CTR: రామకుప్పం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులను పరామర్శించి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు సరిపడా మందులు ఉన్నాయా లేవా అని డాక్టర్లను అడిగి తెలుసుకున్
GDWL: జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని గోదాములో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ను బుధవారం కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. భద్రత పటిష్టంగా ఉండాలని తెలిపారు. ప్రతి నెల ఒకసారి ఎన్నికల సంఘం
GNTR: మంగళగిరి పోలీసులు కాజా టోల్ ప్లాజా వద్ద ముగ్గురు గంజాయి విక్రయదారులను బుధవారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 500 గ్రాముల హైడ్రో గంజాయి, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందినవారిగా గుర్త