శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ షర్మిలా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జూన్ 19వ తేదీన శ్రీకాకుళం నగరంకి చేరుకుంటారని వెల్లడించారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార
ప్రకాశం: ఎర్రగొండపాలెం పంచాయతీ పరిధిలోని వై. కొత్తపల్లిలో శుక్రవారం 14ఏళ్ల బాలికకు బాల్యవివాహం చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న తహశీల్దార్ డి. మంజునాథరెడ్డి ఆధ్వర్యంలో అంగన్వాడీ, మహిళా పోలీస్, ఆశావర్కర్లు ఆ బాలికక
IPLలో GT ఆటగాడు సాయి సుదర్శన్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే సీజన్లో 750 పరుగులకు పైగా సాధించిన ఐదో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ సీజన్లో సుదర్శన్ మొత్తం 759 పరుగులు చేశాడు. నిన్న ముంబైతో జరిగిన మ్యాచులో ఆయన ఈ ఘనత సాధించాడు. ఈ లిస్ట్లో RCB స్టార్
ATP: జిల్లాలో 16 మండలాల్లో వర్షం కురిసింది. 4.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. గుంతకల్లు 28.2, వజ్రకరూరు 23.2, బుక్కరాయసముద్రం 22.2, పామిడి, కళ్యాణదుర్గం 11.4 మి.మీ వర్షం కురిసింది. రానున్న రెండు రోజులు కూడా జిల్లాకు తేలికపాటి వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాస్త్రవ
BPT: జిల్లాలో ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో యోగా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి యోగా చేశారు. ఆయనతో పాటు వివిధ శాఖల జిల్లా అధి
ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శనివారం ఎమ్మెల్యే సురేంద్రబాబు పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. నియోజకవర్గంలోని కుందుర్పి మండలం ఎర్రగుంటలో సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారు. అనంతరం స్థానిక మార్కెట్ యార
సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలుగుదేశం పార్టీకి తన వంతు విరాళంగా రూ.10 లక్షల చెక్కును సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు. టీడీపీ ఇన్చార్జి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఈ విరాళాన్ని ప్రకటించి, పార్
TPT: పుత్తూరు మున్సిపల్ మీటింగ్ శనివారం నిర్వహిస్తామని కమిషనర్ మంజునాథ గౌడ్ పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు పురపాలక సంఘ కార్యాలయంలో ఛైర్మన్ ఆనంగి హరి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని చెప్పారు. వార్డు కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు హాజరు కావాలని కోర
ATP: కళ్యాణదుర్గం నియోకవర్గంలోని కదిరిదేవరపల్లి నుంచి తిరుపతి రైలు జూన్ 1వ తేదీన పునఃప్రారంభం అవుతున్నట్లు నైరుతి రైల్వే అదికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కదిరిదేవరపల్లి రైల్వే స్టేషనులో ఆధునికీకరణ పనుల నిమిత్తం 2023 డిసెంబరు నుంచి ఈ రైలు ర