ASF: దహెగాం మండలం అయినం, కొత్మిర్, జెండాగూడ రాళ్లగూడ గ్రామాలలో BJP సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా బుధవారం MLA హరీష్ బాబు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ఆశతో ఉన్నవారికి కాకుండా ఆశయంతో పని చేస్తామని ముందుకు వచ్చేవారికి అవకాశం ఇవ్
KNR: మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో బుధవారం డిసెంబర్ 2025న జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వ వైద్యాశాల, అంగన్ వాడి కేంద్రం, బస్ స్టాండ్ ఆవరణలో రోగులకు, చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ ఛైర
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో బుధవారం MRPS నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో MSP జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ దీప్ మాదిగ మాదిగ మాట్లాడారు. పట్టణంలోని 413 సర్వే నెంబర్లు గత 5 స0, నుండి గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ని
TG: ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ గుండెను కాపాడే బాధ్యత తనది అని ఉద్ఘాటించారు. రూ.1000 కోట్ల జీవోతో ఉస్మానియాకు వచ్చానని.. రెండేళ్లలో ఉస్మానియాకు ఏం కావాలో చేసే బాధ్యత తనదని అన్నారు. పైరవీలకు తావు లేకు
భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుమ్మల్లపెళ్లి గ్రామంలో ఓటరు సోయం మల్లయ్య ఇంటి ముందు పెట్టిన బోర్డు చర్చనీయాంశమైంది. “ఇందిరమ్మ ఇల్లు హామీ ఇస్తేనే ఓట్ల కోసం ఇంట్లోకి రండి..ఓట్లు అమ్మబడవు” అని రాసిన బోర్డు పెట్టారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తన
W.G: నరసాపురం పట్టణంలోని పలు వార్డులను బుధవారం ఉదయం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సందర్శించి పారిశుద్ధ్యంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య పనులు మరింత వేగంగా, సమర్థంగా చేయాలని ఆయన సంబంధిత కార్మికులకు ఆదేశించారు. అనంతరం పా
PDPL: ధర్మారం తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ కాలేజ్కు చెందిన ముగ్గురు విద్యార్థులు అండర్ 19 SGF రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు. ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న అఖిల, B. శ్రీజ, శ్రావణి, కరీ
VSP: పల్నాడులో జరిగిన ఎసీఎఫ్ రాష్ట్ర స్థాయి ఛాంపియన్ షిప్లో చంద్రంపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థి సాత్విక్ స్వర్ణ పతకం సాధించాడు. అతను జాతీయస్థాయి పోటీలకు ఎంపికై పాఠశాలకు గొప్ప గౌరవం తీసుకువచ్చాడని ప్రధానోపాధ్యాయుడు ములుగు వెంకటరావు అన్నా
CTR: పులిచెర్ల మండలం కల్లూరు పట్టణంలో బుధవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైనట్లు సింగల్ విండో ఛైర్మన్ ధనుంజయ నాయుడు తెలిపారు. ఈ శిబిరంలో తిరుపతి అమర ఆసుపత్రి వైద్యులచే సాధారణ జబ్బులు, ఎముకలకు సంబంధించిన వ్యాధులకు పరీక్షలు నిర్వహిం
HNK: ఊరును ఆగం చేసుకోవద్దని, ఓటుతో బాగుచేసుకోవాలని స్టేషన్ ఘూన్పూర్ MLA కడియం శ్రీహరి అన్నారు. ధర్మసాగర్ మండలంలోని పలు గ్రామాలలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిపిం