మేడ్చల్: జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాజీనగర్ మార్కెట్ లేన్లో కాటి నర్సింహా భార్య సుమలత, ఇద్దరు కుమారులతో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలను చూసేందుకు ఇటీవల సుమలత తల్లి పుల్ల
KKD: పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు రాష్ట్ర మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర రోడ్లు మౌలిక సదుపాయాల నిధి (సీఆర్ఐఎఫ్) పథకం కింద సామర్లకోట- ఉప్పాడ రోడ్డు
SRCL: వేములవాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.. ఈ సందర్భంగా లీడ్ బ్యాంక్ ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ వెంకట రమణ విద్యార్థులకు బ్యాంకింగ్, వివిధ రకాల ఖాతాలు, బ్యా
KMR: ఒకే దేశం ఒకే ఎన్నికపై బీజేపీ దృష్టి కోణం అంశంపై మంగళవారం దోమకొండ మండల కేంద్రంలోని పెద్దమ్మ కళ్యాణ మండపంలో బీజేపీ మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి అధ్యక్షతన కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ ఓబీసీ మోర్చ
TG: SLBC టన్నెల్ నుంచి మరో మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని నాగర్కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. యూపీకి చెందిన ఇంజినీర్ మనోజ్గా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఫిబ్రవరి 22న ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 8 మంది లోపల చిక్కుకుపోగా, ఇప
GNTR: జీఎంసీ అత్యవసర కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు తమ వాదనలను వినిపించారు. కావటి మేయర్ పదవికి రాజీనామా చేస్తూ కలెక్టర్కి లేఖ రాయడం ఆమోదయోగ్యం కాదని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మంగళవారం సభలో ప్రస్తావించారు. మేయర్ రాజీనామా కేవలం సభల
కృష్ణా: నేతన్నలకు 365 రోజుల పాటు పని కల్పించడంతో పాటు చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఇందుకోసం మరిన్ని ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయనున్నామని మంత్రి సవిత స్పష్టం చేశారు. నగరంలోని ఓ కల్యాణమండపంలో చేనేత వస్త్
NTR: తమ సమస్యలు పరిష్కరించాలని పారిశుధ్య కార్మికులు తిరువూరు నగర పంచాయతీ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ మండల కార్యర్శి బి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. శానిటేషన్ పరికరాలు ఇవ్వాలని, సచివాలయాల్లో, నగర పం
NTR: తొర్రగుంటపాలెంలో సాయి తిరుమల మిర్చి కోల్డ్ స్టోరేజ్ దగ్ధమవుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ ఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని మొత్తం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటామని వారికి
NRML: రెవెన్యూ, పోలీసు అధికారులు కలిసి ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న స్పందన జాయింట్ గ్రీవెన్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ జీ ఎమ్మార్వో శ్రీనివాస్ అన్నారు. మండల కార్యాలయంలో స్థానిక ఎస్సై సాయి కిరణ్తో కలిసి గ్రీవెన్స్ నిర