GNTR: తాడేపల్లి పోలీస్ స్టేషన్లో 17 ఏళ్ల బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. వడ్డేశ్వరం గ్రామానికి చెందిన ఆ బాలుడు కొలనుకొండకు చెందిన ఇంటర్ చదువుతున్న బాలికను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు బాలిక తల్లి ఫిర్యాదు
NLR: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా చిలకలమర్రి జడ్పీ హైస్కూల్లో శనివారం హెచ్ఎం ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు జాతీయ జెండాలు ప్రదర్శించి సైనికులకు నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో సైనికుల త్యాగాల
VZM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జిదారులు మీ కోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఇంఛార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ సూచించారు. తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు
JN: జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో శనివారం సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు చిట్యాల సోమన్న ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 28న జిల్లా కేంద్రంలోని సాయిరాం కన్వెన్షన్ హాల్లో JN మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ నరసింహారె
NZB: నవీపేట్ మండలంలోని నందిగాం శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. శనివారం పెద్ద బండ రాయిపై చిరుతను చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గత కొద్ది రోజులుగా పంట పొలాలు, అటవీ ప్రాంతాల్లో చిరుత దర్శనమిచ్చే ప
KRNL: ఆదోని మున్సిపాలిటీ 35వ వార్డు అమరావతి నగర్లో పి4 కార్యక్రమాన్ని సచివాలయ అడ్మిన్ నాగబాబు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ పాల్గొన్నారు. 78 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ప్రతీ ఇంటి సమస్యలు
BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో శనివారం ఎస్సై సాకపురం దివ్య మాట్లాడుతూ.. మండలంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, అధికారుల సూ
KKD: హీరో రవితేజను జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పరామర్శించారు. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు ఇటీవల మరణించారు. శనివారం హైదరాబాదులో రవితేజ నివాసంలో జరిగిన రాజగోపాల్ రాజు దశ దిన కార్యక్రమానికి హాజరై రవితేజను పరామర్శించి
GNTR: ప్రత్తిపాడుకి చెందిన సత్యనారాయణ (42) నష్టాల్లో కౌలు రైతుగా వ్యవసాయం చేస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆ కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ. 7 లక్షల ఆర్థికసహాయం ప్రకటించారు. గత
అన్నమయ్య: కార్గిల్ విజయ్ దివస్ రోజు మన దేశ సైనికుల ధైర్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని బీజేపీ నాయకులు అన్నారు. శనివారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మదనపల్లెలో అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. భారత భూభాగాన్ని ఆక్