CTR: కడప మహానాడులో రామకుప్పం వాసి అదృశ్యమయ్యాడు. సింగ సముద్రానికి చెందిన సుబ్బన్న(తిప్పన్న) మహానాడుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో దారి తెలియక అదృశ్యమయ్యాడని అతనితో వెళ్లిన వారు తెలిపారు. ఆచూకీ తెలిస్తే ఎస్సై వెంకట మోహన్ 9440900703, ఎఎస్సై రెడ్డి శేఖర్ 9490
KKD: ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నవరం దేవస్థానం ఏఈఓ కె.కొండలరావును ముందస్తు చర్యగా సత్యదేవుని ఆలయ బాధ్యతల నుంచి తప్పించి గోశాల, గార్డెన్స్ విభాగానికి మార్చారు. ఆయన స్థానంలో గోశాల, గార్డెన్స్ విభాగం ఏఈఓగా ప
‘వనదేవి’ అని పిలువబడే తులసి గౌడ, కర్ణాటకలోని హలక్కి గిరిజన తెగకు చెందినవారు. ఆమె తన జీవితంలో లక్షల మొక్కలు నాటి, వాటిని సంరక్షించారు. అక్షరజ్ఞానం లేకపోయినా, అడవుల గురించి, మొక్కల గురించి ఆమెకు అపారమైన జ్ఞానం ఉంది. పర్యావరణ పరిరక్షణకు ఆమె చ
“ఇల్లు పీకి పందిరేసినట్టు” ఈ సామెతకు అర్థం, ఉన్నదాన్ని నాశనం చేసి, దానికంటే తక్కువ విలువైన లేదా పనికిరాని దాన్ని సృష్టించడం. సాధారణంగా, ఒకరు ఏదైనా మంచిగా ఉన్నదాన్ని పాడుచేసి, దాని స్థానంలో చిన్నపాటి లేదా తాత్కాలిక ఏర్పాటు చేసినప్పుడు ఈ స
AP: రేషన్ పంపిణీ ఏర్పాట్లపై మంత్రి నాదెండ్ల మనోహర్ కలెక్టర్లతో సమీక్షించారు. అవకతవకలకు తావులేకుండా, జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరకులను పంపిణీ చేయాలని ఆదేశించారు. దివ్యాంగులు, 65 ఏళ్ల పైబడిన వారికి ఇంటి వద్దే రేషన్ అందించాలని, ప్రతి నెలా 15
TG: సైబరాబాద్ పరిధిలోని షాద్నగర్ దాబాలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. రూ.3 కోట్ల విలువైన హెరాయిన్, గంజాయి, ఓపియం స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరిని అరెస్టు చేయగా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ల నుంచి డ్రగ్స్ రవాణా చే
విదేశీ విద్యార్థులకు సంబంధించి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ను ట్రంప్ ప్రభుత్వం ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, ఇది తాత్కాలికమేనని, త్వరలో ఈ స్లాట్లు ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అమెరికా విదేశాంగశాఖ వెల్లడించింద
NLR: సంగం మండలంలోని సిద్దిపురం జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరకు గాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానికుల సహాయంతో అంబులెన్స్లో హాస్పిటల్కు తరల
HNK: వరంగల్ పోలీస్ కమిషనరేట్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగం అదనపు డీసీపీగా రాయల ప్రభాకర్ రావు బాధ్యతలు చేపట్టారు. ఆసిఫాబాద్ అడిషనల్ ఎస్పీగా పనిచేసిన ఆయన.. బదిలీపై వరంగల్కు వచ్చారు. కాగా ప్రభాకర్ రావు గతంలో వరంగల్ జిల్లాలోనే పనిచేశారు.
JN: దేవరుప్పుల మండలంలోని ఆయా గ్రామాల్లో జూన్ 3వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మండల తహసీల్దార్ అండాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఈ సదస్సును నిర్వహిస్తారని, ఎవరికైనా భూ సమస్యలు