SRD: రామచంద్రాపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలోని శ్రీ పోచమ్మ ఆలయ ప్రాంగణంలో నూతన నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ హాల్ను అతి త్వరలో ప్రారంభించనున్నారు. శనివారం ప్రార
PDPL: భారీ వర్షాలతో గోదావరికి ఉపనది అయిన ప్రాణహిత నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. జిల్లాలోని వరద పరిస్థితిని కలెక్
SRD: దేశ సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశ సైనికులే నిజమైన హ
SRD: శ్రావణమాసం మొదటి శనివారం సందర్భంగా సంగారెడ్డి పట్టణం శ్రీ వైకుంఠాపురంలో సుదర్శన నరసింహ హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు ఆధ్వర్యంలో హోమ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆలయ పురవీధుల మీదుగా వెంకటేశ
BHPL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్, రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శనివారం ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆసక్తిగలవారు ఈ నెల 31వ తేదీలోపు కళ
SRD: జిల్లా కేంద్రంలోని తారా కళాశాలలో రేపు లైసెన్స్డు సర్వేయర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. లైసెన్స్డు సర్వేయర్ పరీక్ష ఉదయం, మధ్యాహ్నం జరగనుందని పేర్కొన్నారు. పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని, 9 మంద
అన్నమయ్య: గుర్రంకొండలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శనివారం గుర్రంకొండ మండలం సింగిల్ విండో నూతన ఛైర్మన్ మూర్తిరావు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి పీలేరు MLA నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హ
AP: గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతిరాజుకు CM చంద్రబాబు ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. ‘అశోక్ గజపతిరాజుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన ఏ పదవి చేపట్టినా హుందాగా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తారు. ఈ నూతన బాధ్యతలను కూ
W.G: మొగల్తూరు మండలం కాళీపట్నం పడమర గ్రామంలో శనివారం మంత్రి అనగాని సత్యప్రసాద్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివారించారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, టిడిపి ఇంఛార్జ