PDL: ప్రజావాణి అర్జీల సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ వేణు అధికారులకు సూచించారు. సోమవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వేణు ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన అర్జీలను
TG: నూతనంగా నియమితులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా రామకృష్ణారావుకి సీఎం శుభాకాంక్షలు తెలిపారు.
SS: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ఆధ్వర్యంలో ధర్మవరంలోని శ్రీ సాయిరాం ఐటీఐ కళాశాలలో ఈనెల 30న 9 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉద్యోగాల పేరిట డబ్బులు డిమాండ్ చేసినా లేదా మంత్రి పేరుతో వసూలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంట�
ప్రకాశం: కంభంలోని మండల పరిషత్ కార్యాలయంలో కిషోర బాలిక వికాసం మీటింగ్ను సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సమ్మర్ క్యాంపు May 2నుండి జూన్ 10 వరకు బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించుటకు మరియు బాల్యవివాహాలను నిరోధించేలా పిల్లలు, తల్లితండ్రులక�
KNLR: సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన రూ.1,18,000 లక్షల చెక్కును సోమవారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. కల్లూరులోని ఆమె కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను చంద్రకళా అనే లబ్ధిదారికి అందజేశారు. ఆపద సమయంలో సీఎం సహాయ నిధి ఎంతో ద
SS: మాజీ మంత్రి శంకర్ నారాయణను రొద్దం మండలానికి చెందిన వైసీపీ నాయకులు సోమవారం కలిశారు. మాజీ మంత్రి శంకర్ నారాయణను నూతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీలు సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పెనుకొండ వైసీపీ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా క
SKLM: రణస్థలం మండలం జీరుపాలెంలో వీధి దీపాలు నిత్యం వెలుగుతున్నాయి. ఇలా ప్రతి రోజు వెలగడంతో విద్యుత్ వృథాగా పోతుంది. దీనిపై పంచాయతీ అధికారులకు పలుమార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్ వృ
NDL: ఇండియన్ మెడికల్ పార్లమెంటేరియన్స్ ఫోరమ్ (IMPF) జాయింట్ కన్వీనర్గా NDL ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని భారత ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి, ఇండియన్ మెడికల్ పార్లమెంటరియన్స్ ఫోరమ్ ఛైర్ పర్సన్ జగత్ ప్రకాష్
TG: ఆపరేషన్ కగార్ గురించి BRS, కాంగ్రెస్లు ఎందుకు కంగారు పడుతున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మావోయిస్టులతో చర్చలు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. ఆయన హయాంలో ఎన్కౌంటర్లు చేయలేదా అని నిలదీశారు. అధికారం కోల్పోయ
బీహార్ దర్భంగలో షాకింగ్ ఘటన జరిగింది. ముగ్గురు పిల్లల తల్లి తన మరదలిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. 11 ఏళ్ల క్రితం కృష్ణను పెళ్లి చేసుకున్న క్రితి.. ఇటీవల మైనర్ అయిన తన మరదలితో స్వలింగ సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త మందలించినా తన సంబ�