KDP: దువ్వూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు విధులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు నిరసన వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ లోని ఆయుష్మన్ ఆరోగ్యమందిరాలలో సి ఎచ్ ఓ లుగా దువ్వూరు మండలంలో 14 మంది పని చేస్తున్నా గత 2 సంవత్సరాలుగా జీతాభత్యాల వ
TG: అకాల వర్షంతో హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. వివిధ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. GHMC అధికారులను అప్
అల్లూరి: గూడెం కొత్తవీధి మండలంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో ఆర్మీ నగర్ వద్ద భారీ చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఈ కారణంగా చాలాసేపటి వరకు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీస్ సిబ్బంది, గ్రామ యువత శ్రమించి
SRD: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాయికోడ్ డివిజన్ ఆత్మ కమిటీ ఛైర్మన్గా కుమార్ రావు ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మ
BDK: కరకగూడెం మండలంలో అక్రమంగా నిర్మిస్తున్న బహులంతస్తులపై కలెక్టర్కి శుక్రవారం ఫిర్యాదు చేశారు. జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం కరకగూడెం ఆదివాసి జేఏసీ శుక్రవారం ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘి
SRD: గుడ్ ఫ్రైడే సందర్భంగా పటాన్చెరు మండలం ముత్తంగిలో దివ్యవాణి చర్చిలో చేర్చి పాస్టర్ సిరిల్ ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు శిలువ నాటకం అద్భుతంగా ప్రదర్శించారు. యేసుక్రీస్తు శిలువ మోసిన విధానం, ఆయనను భటులు హింసించిన తీరును కళాకారులు కళ్లకు కట్ట
GDWL: కే.టి దొడ్డి మండలం పాగుంటలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఈ నెల 27న పాగుంటకు రానున్నట్లు కార్యకర్తలు పేర్కొన్నారు. జిల్లా కన్వీనర్ పోగుల రాజేష్
MDK: జిల్లాలో సాయంత్రం నుంచి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. నార్సింగి, నిజాంపేట, రామాయంపేట, చేగుంట, చిలిపిచేడ్, మాసాయిపేట మండలాల్లో అకాల వర్షం పడటంతో చాలా చోట్ల ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. యాసంగి వరి కోతల సమయంలో ఇలాంటి వ
SRD: మునిపల్లి మండలం కంకోల్ గ్రామానికి చెందిన నర్సమ్మ(55) అదృశ్యమైనట్లు ఎస్సై రాజేష్ నాయక్ శుక్రవారం తెలిపారు. ఈనెల 16వ తేదీన సదాశివపేటకు వెళ్లిన నరసమ్మ ఇప్పటివరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల వద్ద విచారించగా ఆచూకీ తెలియాకపోవడంతో కుటుం
కోనసీమ: టీడీపీ సంస్ధాగత ఎన్నికలు వచ్చే నెల 15లోగా పూర్తి చేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట పట్టణ టీడీపీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన శుక్రవారం టీడీపీ నియోజకవర్గ స్ధాయి సమావేశం నిర్వహించ