KDP: ప్రతి ఒక్కరూ గొడవలకు దిగకుండా సత్ప్రవర్తనతో జీవించాలని సీఐ వంశీధర్ అన్నారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయంలో పాత నేరస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎటువంటి నేరాలకు పాల్పడకుండా
JGL: జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో రూ. 20లక్షల ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో నిర్మించబడిన కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల ఆధునీకర
మేడ్చల్ NH-44 హైవే పనులు ఆలస్యంగా జరుగుతుండడంతో రాకపోకలు సాగిస్తున్న ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఇటీవల కురుస్తున్న వర్షాలతో పరిస్థితి మరింత అద్వాన స్థితికి చేరిందని, హైవే అథారిటీ అధికారులు, స్థానిక ఇంజనీర్లు కలి
MNCL: నిరుపేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా సాకారం చేస్తుందని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 24, 25వ వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను శనివారం మున్సిపల్ కమి
NDL: ప్రముఖ పుణ్య క్షేత్రమైన దిగువ అహోబిలంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇవాళ సాయంత్రం శ్రీ ప్రహ్లాద వరదస్వామి, శ్రీ అమృతవల్లి, శ్రీ గోదాదేవి అమ్మవార్లకు వైభవంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చక స్వాములు శ్రీ స్వామ
ఆసియాకప్ ఫైనల్లో రేపు IND, PAK తలపడనున్న క్రమంలో ఇవాళ కెప్టెన్లతో ఫొటోషూట్ జరగాల్సి ఉంది. కానీ ఇందుకు భారత్ నో చెప్పినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఫైనల్కు ముందు కెప్టెన్లు ఫోటోషూట్కు హాజరవుతారు. కానీ పహల్గాం దాడి నేపథ్యంలో ఇ
NGKL: బస్తీ దావఖానలో మెడికల్ ఆఫీసర్ నియామకానికి, నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈనెల 29 జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా
GNTR: తెనాలిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దర్శించుకున్నారు. శనివారం ఆలయానికి వచ్చిన మంత్రికి కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో శ్రీ వారాహి దేవి అలంకారంల
TG: గత ప్రభుత్వ పెద్దలు కడుపునిండా విషం పెట్టుకుని యువతను దెబ్బతీయాలని చూశారని CM రేవంత్ ఆగ్రహించారు. ‘మేము దృఢ సంకల్పంతో మీకు మంచి చేయాలని ఉద్యోగ నియామకాల కార్యక్రమం పెట్టాం. నేను ఉద్యోగాలు అమ్ముకున్నాని ఆరోపించారు. మీ గుండెలపై చేయి వేసుకు
MNCL: కన్నెపల్లి మండలం MPDO కార్యాలయంలో EGS టెక్నికల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న బానోతు దుర్గాప్రసాద్ రైతు గోమాస కిష్టయ్య రైతును పశువుల పాక మంజూరుకై రూ. 10,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో ACB అధికారులను రైతు ఆశ్రయించాడు. ఈ క్రమంలో రైతు నివాసంలో