TG: అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా BRS ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ భావోద్వేగానికి గురయ్యారు. ‘నేను చనిపోతే నా పార్థివదేహంపై జాతీయ జెండా కప్పుతారు. అతికొద్ది మందికి దక్కే గౌరవాన్ని నేను పొందుతాను. KCR గారి ఆశీర్వాదంతో 3సార్లు MLA అయ్యాను. ఐదేళ్లు
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్న
WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఎర్ర బంగారం పోటెత్తింది. రెండు రోజుల సుదీర్ఘ సెలవు తర్వాత వరంగల్ మార్కెట్ మళ్లీ తెరవడంతో, రైతులు భారీగా మిర్చిని తరలించారు. సుమారు 60 వేలకు పైగా మిర్చి బస్తాలు చేరుకోవడంతో, అధికారులు తక్షణమే కాంటాలు ఏర్పాటు చే
SKLM: ఎచ్చర్ల మండల కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో మంగళవారం ‘పోషణ బి, పడాయి బి’ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిడిపిఓ పాపినాయుడు ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడిలో అందిస్తున్న పోషకాలను క్షేత్రస్థాయిల
NLR: బుచ్చి మండలం ఇసుక పాలెం పంచాయితీ పోలినాయుడు చెరువు గ్రామంలోని మసీదు ప్రాంగణంలో పారిశుద్ధ్యం లోపించింది. మసీదు ప్రాంగణం వద్ద చెత్తను తొలగించమని స్థానికులు పంచాయతీ సెక్రెటరీ విన్నవించిన పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. అధికారులు స
KDP: తల్లిదండ్రులు మందలించారని యువకుడు హార్పిక్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. మదనపల్లి పట్టణం నీరుగట్టువారి పల్లి రాజా నగర్లో ఉంటున్న బన్నీ(19) జులాయిలతో తిరుగుతున్నాడని తల్లిదండ్రులు మందలించారు. ఈ కారణ
WGL: వరంగల్ తూర్పుకోటలో గుప్త నిధుల కోసం సొంతింటిలోనే గొయ్యి తవ్విన ఉదంతం మంగళవారం వెలుగు చూసింది. గోనెల శ్రీనివాస్ ఇంట్లో కొంత మంది పెద్దగా శబ్దాలు చేస్తూ పూజలు చేస్తున్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో గుట్టు బయటపడిం
WGL: నేటి నుంచి 27 వరకు వరంగల్లోని నక్కలపల్లి రోడ్డులో రాష్ట్రస్థాయి రైతు ఉత్పత్తిదారు సంఘాల మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యశారదా దేవి ఒక ప్రకటనలో తెలిపారు. స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం, రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్త ఆ
ATP: ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ సీల్డ్ టెండర్లు ఈ నెల 26వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పంచాయితీ కార్యదర్శి గౌస్ సాహెబ్ తెలిపారు. షీల్డ్ టెండర్లకు సంబంధించిన వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. నిన్న నిర్వహించిన సీల్డ్ టెండర్లు అనివార్య కారణాలత
ATP: కంబదూరు మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం నందు 2025-2026వ విద్యా సంవత్సరంలో 6వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ప్రవేశాలకు విద్యార్థినిల నుండి ఆన్లైన్ నందు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ పాఠశాల ఎస్ఓ రూప తెలిపారు. ఏప్రిల్ 11