సత్యసాయి: కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి వద్ద పెట్రోల్ బంకులో పంప్ బాయ్గా పనిచేస్తున్న ఫకృద్దీన్పై దాడి చేసినందుకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంక్ మేనేజర్ సత్యనారాయణ, పంప్ బాయ్లు అమర్నాథ్, మాబు, హరికృష్ణను న
ASR: షెడ్యూల్ ప్రాంతంలో 100శాతం ఉద్యోగ నియామక చట్టం చేయాలని ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ సభ్యులు ధర్మన్నపడాల్, రామకృష్ణ కోరారు. ఏజెన్సీలో ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని కోరారు. ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ జూన్ 4వరకూ
NLG: పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదర్శన కోసం JUN 9వ తేదీ సాయంత్రం 5గంటలకు రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు RM జానీరెడ్డి తెలిపారు. దీన్ని బట్టి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తామని, అరుణాచలం వెళ్లే భక్తులకు కాణి
HYD: GHMCకి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,327 కోట్లు విడుదల చేసిందని కమిషనర్ కర్ణన్ తెలిపారు. ‘హై సిటీ’ ప్రాజెక్ట్ కింద బడ్జెట్లో జీహెచ్ఎంసీకి రూ. 2,654 కోట్లు కేటాయించారు. అందులో భాగంగా ఈ నిధులు విడుదలయ్యాయన్నారు. ఈ మొత్తం ప్లైఓవర్లు, రోడ్లు విస్తర
SKLM: టెక్కలి మండలం శంభాన వీధిలో టెక్కలి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఎం. కృష్ణమూర్తి ఆదివారం ప్రభుత్వ పౌరసరఫరాల సరుకులను వినియోగదారులకు అందజేసారు. వినియోగదారులు షాపులు వద్ద తీసుకున్న సరుకులు తగిన కొలతల్లో ఉన్నాయా లేదా సరిచూసుకోవాలని ఆర్డీఓ అన్
కృష్ణా: పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించిన అనంతరం ఎటువంటి రిమార్క్ లేకుండా పదవీ విరమణ పొందడం అదృష్టమని, భగవంతునికి రుణపడి ఉండాలని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు అన్నారు. మచిలీపట్నం పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందుతున్న ఎనిమిది మంది సిబ
WGL: ప్రాతఃకాల విశేష అలంకరణలో శ్రీ భద్రకాళీ అమ్మవారికి అర్చకులు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు వారికి హారతి ఇచ్చి వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తుల
వాకింగ్, యోగా.. శారీరక, మానసిక ప్రయోజనాలను చేకూర్చుతాయి. వాకింగ్ చేస్తూ యోగాసనాల్ని జత చేయటం వల్ల రెట్టింపు లాభాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. గాలి పీల్చుతూ నాలుగు అడుగులు.. వదులుతూ నాలుగు అడుగులు, నడుస్తూనే భూజాల్ని, చేతుల్ని గుండ్రంగా తిప