MBNR: మహబూబ్నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి శనివారం కుటుంబ సభ్యులతో కలిసి అలంపూర్లోని ఐదో శక్తిపీఠం శ్రీ జోగులాంబ దేవిని దర్శించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి చేరుకున్న కలెక్టర్కు ఆలయ అర్చకులు, ఈవో దీప్తి పూర్ణకుంభం
W.G: మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందని నరసాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరిచర్ల సుభాష్ రాజు అన్నారు. ఉండి మండలం కోలమూరు గ్రామంలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. సుమారు 135 మందికి వైద్
MDK: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలో 21 జడ్పీటీసీ, 21 ఎంపీపీ స్థానాలకు ఎన్నికల మార్గదర్శకాలను అనుసరించి రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈవో
NRPT: నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన ఆర్టీసీ కంట్రోలర్ శ్రీనివాస్ కుమార్తె వీణ, గ్రూప్-1 తుది ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం సాధించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేసిన వీణ, చిన్నప్పటి నుంచే ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో క
HYD: బుద్ధభవన్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిపాయి. రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో కార్యాలయ మహిళా ఉద్యోగిణులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. “తల్లితనం-ఆరోగ్యం” అంశంపై వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో హైడ్రా కమీషనర్ రంగనాథ్ పాల్గొని
ASR: అరుకు పంచాయతీ జైపూర్ జంక్షన్ జంక్షన్ సమీపంలో అక్రమంగా నిల్వ చేసిన ఏడు యూనిట్ల ఇసుకను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డుంబ్రిగుడ తహసీల్దార్ త్రివేణి ఆధ్వర్యంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను ఐటిడిఏ పీఓ ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ శాఖ భవన న
BPT: మద్యానికి, మత్తు పదార్థాలకు బానిసలైన వారికి అవగాహన కల్పించేందుకు ఏపీ ప్రభుత్వ కేర్ కమిటీ ఆధ్వర్యంలో చిన్నగంజాంలోని డ్రగ్-డీ-అడిక్షన్ సెంటర్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమిటీ జిల్లా కన్వీనర్ వెంకటేశ్వర్లు, చీరాల ఎక్సై
TG: గత పాలకులు TGPSCని అంగడి సరకుగా మార్చారని CM రేవంత్ మండిపడ్డారు. ‘RMP డాక్టర్లను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వేశారు. ఆనాడు వారు నిర్వహించిన పరీక్షల ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లీ బఠానీల్లా అమ్మారు. మేము అధికారంలోకి రాగానే TGPSCని ప్రక్షా
AKP: సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ఆదేశించారు. శనివారం విశాఖ రేంజ్ పరిధిలో ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన వారి
అన్నమయ్య: సిద్ధవటం ఎగువపేట బస్టాండ్ అంగన్వాడీ ప్రీ స్కూల్ను ఎంపీడీవో ఫణి రాజకుమారి శనివారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించిన ఆమె, పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారంలో నాణ్యత లోపం లేకుండా చూడాలని సూచించారు. కాగా, స్కూలు పరిసరాలను పరిశు