ASR: డుంబ్రిగూడ మండలంలోని చాపరాయి సమీపంలో స్థానిక ఎస్సై పాపి నాయుడు ఆధ్వర్యంలో శనివారం పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల రికార్డులను పరిశీలించారు. ద్విచక్ర వాహనాదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
KMM: మధిర సర్కిల్ పరిధిలో ఉన్న పోలీసు కుటుంబ సభ్యులందరూ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐపీఎస్ అధికారి రిత్విక్ సాయి కోరారు. శనివారం మధిర సీ.ఐ కార్యాలయంలో ఖమ్మంకు చెందిన శరత్ మాక్సివిజన్ స
TPT: రామచంద్రపురం మండలంలోని శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన నామాల కాలువలో లభించిన పురాతన విగ్రహాన్ని ఈనెల 24వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:45 మధ్య నామాల కాలవ దగ్గర పునఃప్రతిష్ఠ చేస్తున్నట్లు నడవలూరు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి స్
MNCL: బెల్లంపల్లి పట్టణ రైల్వే స్టేషన్లో వికలాంగులు, వృద్ధులు, మహిళల సౌకర్యార్థం ఎస్కలేటర్, లిఫ్ట్ ఏర్పాటు చేయాలని మాజీ కౌన్సిలర్లు, ఎంపీ వంశీకృష్ణకి శనివారం వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు బెల్లంపల్లిలో హాల్టిం
BHPL: శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం సందర్భంగా భక్తులు భారీగా పెరిగారు. భక్తులు ముందుగా గోదావరిలో స్నానాలు చేసి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేసి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు చేస్తున్నారు. పార్
JN: పాలకుర్తి మండల కేంద్రంలోనీ సోమనాధుని మ్యూజియంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, తాగుబోతులకు అడ్డాగా మారిపోతుందని బంజారా హక్కుల పోరాట సమితి వ్యవస్థపాక అధ్యక్షుడు బానోత్ మహేందర్ నాయక్ శనివారం పాలకుర్తి ఎమ్మార్వో ని కలిసి వినతి ప
TPT: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి వాహనసేవ ఆలయం నుంచి మొదలై కపిలతీర్థం రోడ్,
CTR: పీవీకేఎన్ కళాశాలకు న్యాక్ “ఎ” గ్రేడ్ రావడం జిల్లా వాసులకు గర్వకారణమని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల మరమ్మత్తుల విషయంలో నిధులు మంజూరు చేసిన కలెక్టర్కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అనేక మంది కళాశాలలో చద
ASR: కొయ్యూరు మండలంలో ఉపాధ్యాయ ఓటర్లు 161 మంది ఉన్నారని తహసీల్దార్ ఎస్ఎల్వీ ప్రసాద్ శనివారం తెలిపారు. మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాజేంద్రపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ కేంద
HNK: చిల్పూర్ మండలం ఫతేపూర్, గార్లగడ్డ తండా గ్రామాల పరిధిలోని పంట పొలాలను శనివారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పొలాల వద్దకు వెళ్లి పంట ఏవిధంగా ఉంది, సాగు నీరు అందుతుందా అనే విషయాలను ఎమ్మెల్యే రైతులను అడిగి తెలుసుకున్