సత్యసాయి: కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల మీద చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎ జిల్లా అధ్యక్షులు శివకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం పెనుకొండ బాలుర వసతి గృహంలో శివకుమార్ మాట్లాడారు. పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు పా
ప్రకాశం: మలేరియా మాసోత్సవంలో భాగంగా సోమవారం పొదిలి అర్బన్ పీహెచ్సీ ఆవరణలో రోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ శరత్ చంద్ర మాట్లాడుతూ.. వర్షాకాలంలో వేగంగా వ్యాప్తి చెందే మలేరియాను నివారించేందుక
AP: ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును ఈ నెల 9వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల బదిలీలపై గత నెల 15న ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో MS No.30ని విడుదల చేశారు. ఆ మార్గదర్శకాల్లో ఇవాళ్టితో గడువు ముగియనున్న విష
IPL క్వాలిఫయర్-2లో MIపై PBKS గెలుపులో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ను రాజమౌళి మెచ్చుకున్నారు. గతంలో DC, KKRలను ఫైనల్కు తీసుకెళ్లినా.. అవి అతడిని వదిలేశాయన్నారు. ఓవైపు PBKSను ఫైనల్కు చేర్చిన శ్రేయస్, మరోవైపు RCB తరపున పరుగుల వరద పారిస్తున్న కోహ్లి ట్రోఫ
MNCL: జన్నారం మండలంలోని అక్కపెల్లిగూడా ప్రభుత్వ పాఠశాలలో 32 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. ప్రభుత్వం జూన్ 6 నుంచి బడిబాటను ప్రారంభించనున్నది. అంతకు ముందుగానే పలు కాలనీలకు చెందిన 32 మంది విద్యార్థులు పాఠశాల హెచ్ఎం జాజాల శ్రీనివాస్ సమక్షంలో అడ
NLR: నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 52 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. త్వరగా సమస్యలను పరిష్
KRNL: ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.బి. నవ్యతో కలిసి ప్రజల నుంచి
MDK: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మున్సిపాలిటీలో 100 రోజుల ప్రణాళిక నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. పరిసరాల పరిశుభ్రత, వ్యాధుల నివారణ, వీధుల
ప్రకాశ: కనిగిరి మున్సిపల్ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. ఈ భవనం స్లాబు సిమెంటు పెచ్చులు ఊడి ఇనుప చువ్వలు బయటపడ్డాయి. దీంతో ఈ భవనంలో విధుల నిర్వహణ ప్రమాదకరంగా మారింది. రెవెన్యూ శాఖలో విధులు నిర్వహించే సిబ్బంది బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అ
KMM: తన ప్రాణాలను అడ్డుపెట్టేయినా బీఆర్ఎస్ కార్యకర్తలను రక్షించుకుంటానని పాలేరు మాజీ MLA కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. సోమవారం నేలకొండపల్లి (M) కొత్త కొత్తూరులో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. తన దగ్గర డబ్బులు లేకపోయినా