CTR: చిత్తూరు నగరంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. మహాత్మ జ్యోతిరావు ఫూలే భవనంలో రూ. 53 లక్షలతో నిర్మించిన అదనపు వసతి గదులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కలెక్ట�
PPM: రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శుక్రవారం సాలూరులో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలు తెలియజేయగా, అప్పటికప్పుడు పరిష్కరించదగ్గ సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మరికొన్ని త్వరలో పరిష్కరి�
TPT: వడమాలపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జడ్పీటీసీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. జడ్పీటీసీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా ఆయనకు అధికార�
MHBD: జిల్లాను డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ రహిత జిల్లాగా మార్చాలని లంబాడీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (LSO) సభ్యులు నేడు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో LSO జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్ నాయక్, మండల అధ్యక్షులు మ�
విజయాలు సాధించడమే సక్సెస్ కాదని, నచ్చిన విధంగా జీవించడమే అని నటి సమంత చెప్పింది. ‘సక్సెస్ అంటే.. నిజ జీవితంలో ఎన్నో రకాల పాత్రలను పోషిస్తూ అన్నింటిలోనూ సమర్థవంతంగా రాణించగలగడం. అలాగే మన ఇష్టాయిష్టాలకు తగ్గట్లుగా పనిచేయడం. అంతేకానీ మహిళలను
ASF: కాగజ్నగర్లోని సెయింట్ క్లారిటీ స్కూల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్కూల్ ఫీజులు చెల్లించలేదన్న కారణంగా కొందరు విద్యార్థులను తరగతులకు అనుమతించకుండా బయట నిలబెట్టడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులు స్కూల్ వద్�
మయన్మార్, థాయిలాండ్లో భూకంపంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూకంపానికి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. భూకంపంలో చిక్కుకున్న ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు. అవసరమైన సాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని �
MNCL: పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, ఇతర సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతితో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రజాసంబంధిత అంశాలతో పాటు ఇతర కీలక విషయాలపై చర్చి�
ELR: జిల్లాలో శుక్రవారం జరిగిన 10వ తరగతి సైన్స్ పబ్లిక్ పరీక్షకు రెగ్యులర్ స్టూడెంట్స్ 23,070 హాజరు కావలసి ఉండగా 22,428 హాజరు అయ్యారని 642 మంది గైర్హాజరు అయ్యారని డీఈవో వెంకట లక్ష్మమ్మ తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. వన్స్ ఫెయిల్డ్ ప్రైవేట్ స్టూడెంట్స్ 1,357 మం