కోనసీమ: రాజోలు MLA దేవా వరప్రసాద్ శనివారం పర్యటన వివరాలను విశ్వేశ్వరాయపురంలోని ఆయన కార్యాలయ సిబ్బంది శుక్రవారం తెలిపారు. మల్కిపురంలోని గొల్లపాలెం గ్రామంలో శనివారం ఉదయం 11 గంటలకు ఆయన కూటమి నాయకులతో సమావేశం నిర్వహిస్తారన్నారు. లక్కవరంలో సాయంత
TPT: రేణిగుంట మండలం గొల్లపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పెద్ది శెట్టి శంకర్ భార్య లీలావతి మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నాయకులతో కలిసి శుక్రవారం గొల్లపల్లి చేరుకొని ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్
SKLM: జిల్లాలోని సోంపేట మండలం బారువా బీచ్ ఫెస్టివల్ కొరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం రేపటి కార్యక్రమ ఏర్పాట్లును జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. పర్యాటకుల
CTR: గ్రీమ్స్ పేటలోని డిగ్రీ కళాశాలలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు DSDO గుణశేఖర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. 20 ప్రముఖ కంపెనీలలో ఖాళీగా ఉన్న 1,000 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. టెన్త్ నుంచి ఎంబీఏ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు వె
GDWL: ధరూర్ మండల కేంద్రంలో శనివారం నిర్వహించే తెలంగాణ భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రానున్నారని ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ బియం సంతోష్, జిల్లా ఎస్పీ శ్
SKLM: జిల్లా నుంచి ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన కార్మికుల సమస్యపై కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. జీతభత్యాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 9 మంది తెలుగు కార్మికులతో కేంద్ర మంత్రి శ్రీకాకుళం కార్యాలయం నుంచి వీడియో కాల్ ద్వ
WNP: కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జబ్బార్ డిమాండ్ చేశారు. కొత్తకోటలో ఆవాజ్ సంఘం, ప్రజాసంఘాలు, ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో ప్రధానిమోడీకి వ్యతిర
శ్రీకాకుళం: ప్రతి నెల మూడో శనివారం జరిగే స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు భారీ ర్యాలీ ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమవుతుందని కమిషనర్ పి. బాలాజీ ప్రసాద్ ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. ఆమదాలవలస ఎమ్
TG: రాష్ట్రంలో రూ.10,500 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు NTT డేటా ముందుకు వచ్చింది. టోక్యో పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ మేరకు MOU చేసుకుంది. 400 మెగావాట్ల సామర్థ్యం గల.. 25 వేల సీపీయూలతో ఏఐ సూపర్ కంప్యూటింగ్ లిక్విడ్ ఇమ్మర్షన్ టెక్నాలజీతో
AP: రాజ్ కసిరెడ్డి నుంచి ఎవరికి క్విక్ బ్యాక్స్ వెళ్లాయని సిట్ అధికారులు ప్రశ్నించారని మాజీ MP విజయసాయిరెడ్డి చెప్పారు. క్విక్ బ్యాక్స్ విషయం తనకు తెలియదని చెప్పానని తెలిపారు. అరబిందోకి రూ.100 కోట్లు, రూ. 60 కోట్లు అడాన్ కంపెనీకి, మరో రూ. 10 కోట్లు డీక