HNK: జిల్లా కేంద్రానికి విచ్చేసిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలను సంతోష్ రెడ్డి, మాజీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు రావు పద్మ, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం హనుమకొండ జిల్లాకు సంబంధించి పలు అంశాలపై
ASR: చింతపల్లి ఏరియా ఆసుపత్రి సమస్యలను వైద్య ఆరోగ్య కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని గిరిజన ఉద్యోగ సంఘం జాతీయ అధ్యక్షుడు పీవీ రమణ తెలిపారు. ఏరియా ఆసుపత్రిని శనివారం ఆయన సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న గిరిజన ఉద్యోగు
వరంగల్: రాయపర్తి మండలం గన్నరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మొకటి రాజు కుమారుడు మొకటి రిషి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపటి శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారికి
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం మస్టర్ పాయింట్ వద్ద శనివారంమున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు కూనపాముల విగ్నేష్ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మార్చి 6
ఈరోజుల్లో బైక్ కొనాలంటే రూ. లక్షల్లో వెచ్చించాల్సి వస్తుంది. అయితే ఒక్కసారి 1960 దశకాల్లోకి వెళితే అప్పట్లో బైకులు, కార్ల ధరలు ఎలా ఉన్నాయో చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఎంతో ఫేమస్ అయిన వెస్పా స్కూటర్ కేవలం రూ.2243 మాత్రమే ఉండేదట. అలాగే సంపన్నులకు స్ట
TG: శ్రీశైలం ఎడమ కాలువకు సంబంధించిన టన్నెల్లో ప్రమాదం జరిగింది. టన్నెల్ 14వ కి.మీ దగ్గర మూడు మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు గాయపడగా.. మరికొందరు టన్నెల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. అధికారులు ఘటనాస్థలం వద్ద
కడప: పోరుమామిళ్లకు చెందిన వారికి శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బేస్తవారిపేట మండలం కలగట్లలో శనివారం కర్నూలు – ఒంగోలు హైవేపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ
WGL: గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్లోని పలు కాలనీల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. కుక్కల బెడద తీర్చాలని అధికారులకు స్థానికులు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో స్థానిక కార్పొరేటర్, అధికారుల ఆదేశాలమేరకు ప్రత్యేక బృందం ఈ రోజు వివేకానందకాలనీ
ELR: చింతలపూడిలోని హైస్కూల్స్, ప్రవేట్ డిగ్రీ కాలేజీలు, ప్రభుత్వ మరియు ప్రైవేటు జూనియర్ కాలేజీలలో శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో ఉన్న పట్టబద్రులను కలిసి ఉమ్మడి కూటమి ఎమ్మెల్సీ
GNTR: చెల్లికి పెళ్లి చేయాలని స్నేహితులను నమ్మించి 15 కేజీల బంగారాన్ని సంస్థ మేనేజరే చోరీ చేయించాడు. ఆత్మకూరు అండర్ పాస్ వద్ద ఈనెల 15న జరిగిన చోరీ కేసును మంగళగిరి పోలీసులు చేధించారు. దీవి నాగరాజు విజయవాడలో ఓ జువెలరీలో మేనేజర్గా చేస్తున్నాడు. ఈ