NDL: సంజామల మండల పరిధిలోని ముదిగేడులో గురువారం కార్పెంటర్స్ డే పురస్కరించుకొని జనసేన నేత వడ్ల బారా ఇమామ్ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక TDP నేతలు రామ్మోహన్ రెడ్డి, నరేశ్ లాంఛనంగా ప్రారంభించారు. కార్ప
KDP: జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్, జమ్మలమడుగు రూరల్ పరిధిలోని తలమంచి పట్నం పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ పరిసరాలను, రికార్డులను పరిశీలించి, స్టేషన్ ఆవరణను పరిశు
మేడ్చల్: ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. రన్నింగ్లో ఉన్న బైక్ని నవత ట్రాన్స్పోర్ట్స్కి చెందిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ రైడర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు జోసెఫ్గా పోలీసులు గుర్తి
మేడ్చల్: ఉప్పల్ స్టేడియం వద్ద SRH, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన పలువురు యువత ఆరెంజ్ ఆర్మీ టీషర్ట్స్, మహేశ్ బాబు బ్యానర్తో స్టేడియానికి చేరుకున్నారు. ఈ సారి SRH బ్యాటింగ్కు దిగితే 300 స్కోర
KKD: కరప మేజర్ పంచాయతీలో ఈ నెలాఖరుకి 100 శాతం ఇంటి, కొళాయి పన్ను వసూళ్లకు చర్యలు తీసుకుంటున్నామని కార్యదర్శి నిర్మలాదేవి గురువారం తెలిపారు. ప్రజలు గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ పన్నులు చెల్లించాలన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్
KRNL: శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల సంధర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శన నిమిత్తం శ్రీశైలంనకు వచ్చు భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసేందుకు నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు ప్రత్యేక చర్యలు గురువారం త
KKD: రంగరాయ జనరల్ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం పట్ల జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ గురువారం హర్షం వ్యక్తం చేశారు. కాకినాడలో 50 బెడ్స్ అత్యాధునిక క్రిటికల్ కేర్ ICU విభాగాలు ఏర్పాటుచేస్తు ఒక్కో యూనిట్కు రూ. 23కోట్ల 75
NDL: బీసీలను ఎస్సీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రచార కార్యదర్శి వేంపెంట రాంబాబు డిమాండ్ చేశారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం నందికొట్కూరు నియోజకవర్గ కార్యదర్శిగా బోగినo నాగ లింగయ్య ను నియమించినట్లు ప్రకటించారు. వారు మాట్లాడుతూ.. బీ
NDL: రాష్ట్రంలో తొమ్మిది నెలల కూటమి ప్రభుత్వ హాయంలో ఏ ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోగా ఉన్న కార్డులను కుదించేందుకు ఈ నెలాఖరులోపు ఈకేవైసీ కచ్చితంగా చేయించాలని లబ్ధిదారులను భయాందోళనకు గురి చేయడం తగదని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ
NDL: జిల్లాలోని మినరల్ వాటర్ ప్లాంట్లోని నీటిలో పలు సమస్యలు ఉన్నాయని అధికారులు గురువారం పట్టణంలోని 3వాటర్ ప్లాంట్స్ను సీజ్ చేశారు. వాటర్ ప్లాంట్స్లో నీటి పరీక్షలు చేయడంతో ఎన్జీవో కాలనీ, సరస్వతీనగర్, సంజీవ నగర్ ప్రాంతాల్లో ఉన్న మినరల్ వ