VKB: సైబర్ మోసాల బారిన పడి ప్రజలు మోసపోకుండా వారికి అవగాహన కల్పించాలని జిల్లా SP నారాయణరెడ్డి తెలిపారు. శనివారం జిల్లా SP కార్యాలయంలో సైబర్ స్పెషల్ టీంలకు టీ షర్టులను SP నారాయణరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ మోసగాళ్ల నుంచి
GDWL: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆటపాటలు, కోలాటాల మధ్య అంబరాన్నంటాయి. జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఈ వేడుకలను ప్రారంభించారు. బతుకమ్మ తెలంగాణ ఆత్మను, సంస్కృతిని ప్రతిబింబ
NGKL: బల్మూరు డాక్టర్ B.R అంబేడ్కర్ దూరవిద్యా విశ్వవిద్యాలయం 2025-26 విద్యా సం.నికి డిగ్రీ, పీజీ కోర్సుల అడ్మిషన్ల కోసం గడువును అక్టోబర్ 10 వరకు పొడిగించినట్లు కో ఆర్డినేటర్ పరంగి రవి తెలిపారు. అర్హత ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్
కృష్ణా: సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రకారం తగ్గిన ధరలు అమలయ్యేలా చూడాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. శనివారం అవనిగడ్డలో ఆయనను నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, కమర్షియల్ టాక్స్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర
NLG: రాష్ట్రంలో ప్రభుత్వం మంజూరు చేసే మద్యం షాపులలో కల్లుగీత సొసైటీలకు 25 శాతం రిజర్వేషన్ కల్పించాలని, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చేగోని సీతారాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కట్టంగూర్లోని సాందీపని పాఠశాలలో
ADB: పట్టణంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం ప్రారంభించారు. నైపుణ్యంతో కూడిన శిక్షణ పొందడం ద్వ
VSP: విశాఖలో ప్రజల సౌకర్యార్థం మురుగునీటి కాలువల నిర్మాణం పనులను తక్షణమే చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన 6వ జోన్లోని 70, 87వ వార్డులలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. పర్యటనలో భాగంగా, 70వ వార్డులోన
WNP: కొత్తకోట పట్టణంలో భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థ గృహాల్లో ఉండటం ప్రమాదకరమని మున్సిపల్ కమిషనర్ ఏ.సైదయ్య శనివారం హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని, పగుళ్లు కనిపించిన వెంటనే అధికారులకు చెప్పాలని సూచించారు. ఇ
GNTR: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన డిజిటల్ యాప్లో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పై ఫిర్యాదు చేస్తానని శనివారం వైసీపీ పొన్నూరు ఇన్ఛార్జ్ అంబటి మురళీ ప్రకటించారు. ధూళిపాళ్ల కారణంగా పొన్నూరులో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నా
BPT: బాపట్ల మండలం పూండ్ల గ్రామంలో జరిగిన హత్య కేసును బాపట్ల రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులోని నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కేసు వివరాలను బాపట్ల డీఎస్పీ జి. రామాంజనేయులు రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వ