W.G: మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకి చెందిన ఆరుగురి ముఠా రాబరీ గ్యాంగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆకివీడు సీఐ జగదీశ్వరరావు ప్రజలు హెచ్చరించారు. ఈ గ్యాంగ్ జిల్లాలో పలుచోట్ల సంచరిస్తూ దోపిడీలకు పాల్పడుతోందని తెలిపారు. అనుమానాస్పద వ్య
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్ వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనాలు మెల్లగా ముందుకు కదులుతున్నట్లు అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా, రద్దీ అం
SRD: రామచంద్రపురం మయూరి నగర్ కాలనీలోని ప్రభుత్వ ఐటీఐలో నూతన కోర్సులు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను శనివారం స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ప్రారంభించారు. వేదపండితులు, వేదమంత్రాలతో పూజలు నిర్వహించి కార్యక్రమానికి శుభారంభం చేశారు.
GDWL: స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటంలో కీలక పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. గద్వాల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు బాపూజీ చిత్రపటానికి పూలమాల వే
SKLM: ఆమదాలవలస అగ్నిమాపక కేంద్రం అధికారిగా శ్రీనివాసరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఆయన కొత్తూరు అగ్నిమాపక కేంద్రంలో డ్రైవరు ఆపరేటర్గా విధులు నిర్వహించారు. పదోన్నతిపై కొత్త బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. ప్రమాదాలు సం
MBNR: మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా తెలంగాణ విద్యార్థులకు అధునాతన శిక్షణ అవసరమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా వర్చువల్గా ప్రారంభించిన 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో (ఏటీసీ), మహబూబ్&zw
NRPT: మరికల్ మండల ఎంపీపీ, జడ్పీటీసీ బీసీ జనరల్, మండలంలోని 11 ఎంపీటీసీలకు గాను రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి. మరికల్ 1, చిత్తనూర్ (బీసీ-మహిళ), మాధ్వార్(జనరల్ మహిళ), మరికల్ 2,3 (జనరల్), తీలేరు(ఎస్సీ-మహిళ), ఎలిగండ్ల (ఎస్సీ), జిన్నారం( ఎస్టీ), పెద్ద చింతకుంట, కన్మ న
విశాఖ కేంద్ర కారాగారాన్ని శనివారం బోర్డు ఆఫ్ విజటర్స్ (బీఓబీ) బృందం సందర్శించింది. బోర్డు ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చెన్నంశెట్టి రాజు ఆధ్వర్యంలో బృందం ఖైదీల బ్యారక్లను తనిఖీ చేసి, వారి సమస్యలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుక