GNTR: చెల్లికి పెళ్లి చేయాలని స్నేహితులను నమ్మించి 15 కేజీల బంగారాన్ని సంస్థ మేనేజరే చోరీ చేయించాడు. ఆత్మకూరు అండర్ పాస్ వద్ద ఈనెల 15న జరిగిన చోరీ కేసును మంగళగిరి పోలీసులు చేధించారు. దీవి నాగరాజు విజయవాడలో ఓ జువెలరీలో మేనేజర్గా చేస్తున్నాడు. ఈ
VSP: పెందుర్తికి బార్డర్గా ఉన్న దేశపాత్రుని పాలెం గ్రామంలో ఫిబ్రవరి 23న ఆదివారం శ్రీభూలోకమాంబ అమ్మవారి ఉత్సవం నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తెలిపారు. ఉదయం ఊరేగింపుగా జాతర ప్రారంభమవుతుందన్నారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజల
VSP: ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మిస్సింగ్పై ఫిర్యాదు నమోదైంది. పోలీసులు గాలింపు చేసి వ్యక్తి ఆచూకీని శుక్రవారం సాయంత్రం కనుగొని వారి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు. మిస్సింగ్ కేసులో ఎంవీపీ పోలీసులు స్పందించిన తీరుకు వ
PPM: 3,4,5వ తరగతులు గల ప్రాథమిక పాఠశాల నుంచి ప్రైమరీ పాఠశాలకు తరగతుల విద్యార్థులను విలీనం చేయటం వలనవిద్యా వ్యవస్థ కుంటుపడుతోందని ట్రైబుల్ రైట్స్ ఫారం అధ్యక్షులు ఇంటికుప్పల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో ఎలిమెం
కడప: వైసీపీ బూత్ కమిటీ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పోరుమామిళ్లకు చెందిన యద్దారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో తన పదవికి కారుకులైన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిని శని
KNRL: విదేశీ పక్షులతో జిల్లాలోని వరి రైతులు బెంబేలెత్తుతున్నారు. రబీ సీజన్లో రైతులు వరి నాట్లు విస్తారంగా వేశారు. అయితే పర్ఫాల్ స్వాపెన్ జాతికి చెందిన విదేశీ పక్షులు వరి నాట్లు పికేస్తూ రైతులను ముప్పతిప్పలు పెడుతున్నాయి. పోర్ఫిరియో ఇండికస్, ఆ
NLR: మూలపేటలోని ఏపీ స్టార్స్లో శిక్షణకు హాజరయ్యే జైలు శాఖ సిబ్బందికి భోజన సదుపాయం అందించేందుకు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను కాంట్రాక్టర్ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాజారావు ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 20,23,500 విలువైన భోజన క
MNCL: తెలంగాణ జన సమితి పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్గా మందుగుల హరిప్రసాద్ నియామకమయ్యారు. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ బాబన్న, జిల్లా అధ్యక్షుడు రామచంద్రార
NRML: కుబీర్ మండలంలోని పల్సి గ్రామం పాఠశాల విద్యార్థులు వినూత్నంగా ఆలోచించారు. పాఠశాల ఆవరణలోని చెట్లకు గుళ్లుగా కట్టి వాటిలో పక్షులకు ఆహారం, నీరు ఉంచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. వేసవికాలం సమీపిస్తున్న వేళ విద్యార్థుల స్వయం
PPM: సేంద్రియ ఎరువుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఇంచార్జ్ ఎంపీడీవో జీవీ రమణమూర్తి అన్నారు. ఆయన శనివారం మండలంలో పెదమరికి గ్రామంలో ఫస్ట్ డబ్ల్యుపీసీని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. చెత్త నుంచి సంపదని సృష్టించేందుకు అవసరమరి చర్యలు చ