నెల్లూరు: ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డిని ఒంగోలులోని వారి నివాసంలో ఆదివారం కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీనివాసుల రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురి
SKLM: సోంపేట మండలం బారువ గ్రామ పంచాయతీలో ఇంటి పన్నులు వసూలు కొరకు ప్రత్యేక డ్రైవ్ను ఈవో యల్.లక్ష్మణ మూర్తి ఆదివారం నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి కె.సౌజన్య భారతి ఆదేశాలు మేరకు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశమన్నారు. ఈ నెల ఆఖరికి ఇంటి పన్ను
నెల్లూరు: ఉదయగిరి మండలం కుర్రపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిద్దేశ్వరం నుంచి స్వగ్రామమైన బెడుసుపల్లికి వస్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఉదయగిరి సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో జ
NZB: ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ ఆకాంక్షించారు. ఆదివారం హిందూ ధర్మం ప్రచురించిన విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఉగ
ADB: ఆదివాసి గిరిజనుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు ఎస్కే అబ్దుల్లా కోరారు. ఆదివారం మధ్యాహ్నం దండపల్లి మండలంలోని రాజుగూడ గ్రామంలో నిర్వహించిన ఆదివాసి గిరిజన సంఘం సమావేశంలో పాల్గొన్నారు. ఆదివా
KMR: మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం.. ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్సీవో అంజలి కుమారి తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 31 వరకు అవకాశం
KMR: సదాశివనగర్ మండలం కుప్రియాల్ శివారులో 44వ జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లాకు చెందిన రాజశేఖర్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు రోడ్డు క
నెల్లూరు: కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తి పన్ను బకాయిదారులు ప్రభుత్వం కల్పించిన 50% అపరాధ రుసుం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ అనూష కోరారు. 31 తేదీలోగా పూర్తి మొత్తం చెల్లించిన వారికి మాత్రమే రాయితీ లభిస్తుందని అన్
కృష్ణా: రౌడీ షీటర్లు చెడు మార్గాన్ని విడిచివేయాలని విజయవాడ సత్యనారాయణపురం సీఐ లక్ష్మీనారాయణ రౌడీషీటర్లను హెచ్చరించారు. ఆదివారం సత్యనారాయణపురం పీఎస్ పరిధిలోని రౌడీ షీటర్లకు సీఐ కౌన్సెలింగ్ నిర్వహించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బ