TG: శ్రీశైలం ఎడమ కాలువకు సంబంధించిన టన్నెల్లో ప్రమాదం జరిగింది. టన్నెల్ 14వ కి.మీ దగ్గర మూడు మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు గాయపడగా.. మరికొందరు టన్నెల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. అధికారులు ఘటనాస్థలం వద్ద
కడప: పోరుమామిళ్లకు చెందిన వారికి శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బేస్తవారిపేట మండలం కలగట్లలో శనివారం కర్నూలు – ఒంగోలు హైవేపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ
WGL: గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్లోని పలు కాలనీల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. కుక్కల బెడద తీర్చాలని అధికారులకు స్థానికులు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో స్థానిక కార్పొరేటర్, అధికారుల ఆదేశాలమేరకు ప్రత్యేక బృందం ఈ రోజు వివేకానందకాలనీ
ELR: చింతలపూడిలోని హైస్కూల్స్, ప్రవేట్ డిగ్రీ కాలేజీలు, ప్రభుత్వ మరియు ప్రైవేటు జూనియర్ కాలేజీలలో శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో ఉన్న పట్టబద్రులను కలిసి ఉమ్మడి కూటమి ఎమ్మెల్సీ
GNTR: చెల్లికి పెళ్లి చేయాలని స్నేహితులను నమ్మించి 15 కేజీల బంగారాన్ని సంస్థ మేనేజరే చోరీ చేయించాడు. ఆత్మకూరు అండర్ పాస్ వద్ద ఈనెల 15న జరిగిన చోరీ కేసును మంగళగిరి పోలీసులు చేధించారు. దీవి నాగరాజు విజయవాడలో ఓ జువెలరీలో మేనేజర్గా చేస్తున్నాడు. ఈ
VSP: పెందుర్తికి బార్డర్గా ఉన్న దేశపాత్రుని పాలెం గ్రామంలో ఫిబ్రవరి 23న ఆదివారం శ్రీభూలోకమాంబ అమ్మవారి ఉత్సవం నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తెలిపారు. ఉదయం ఊరేగింపుగా జాతర ప్రారంభమవుతుందన్నారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజల
VSP: ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మిస్సింగ్పై ఫిర్యాదు నమోదైంది. పోలీసులు గాలింపు చేసి వ్యక్తి ఆచూకీని శుక్రవారం సాయంత్రం కనుగొని వారి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు. మిస్సింగ్ కేసులో ఎంవీపీ పోలీసులు స్పందించిన తీరుకు వ
PPM: 3,4,5వ తరగతులు గల ప్రాథమిక పాఠశాల నుంచి ప్రైమరీ పాఠశాలకు తరగతుల విద్యార్థులను విలీనం చేయటం వలనవిద్యా వ్యవస్థ కుంటుపడుతోందని ట్రైబుల్ రైట్స్ ఫారం అధ్యక్షులు ఇంటికుప్పల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో ఎలిమెం
కడప: వైసీపీ బూత్ కమిటీ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పోరుమామిళ్లకు చెందిన యద్దారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో తన పదవికి కారుకులైన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిని శని
KNRL: విదేశీ పక్షులతో జిల్లాలోని వరి రైతులు బెంబేలెత్తుతున్నారు. రబీ సీజన్లో రైతులు వరి నాట్లు విస్తారంగా వేశారు. అయితే పర్ఫాల్ స్వాపెన్ జాతికి చెందిన విదేశీ పక్షులు వరి నాట్లు పికేస్తూ రైతులను ముప్పతిప్పలు పెడుతున్నాయి. పోర్ఫిరియో ఇండికస్, ఆ