అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పశువులకు నీటి సమస్య తలెత్తకుండా నీటితోట్ల నిర్మిస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సందేపల్లి మండలం, కొండావాండ్లపల్లెలో పశువుల నీటి తొట్ల నిర్మాణానికి మ
MNCL: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని ఆపాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్న ఆందోళనను విచ్చిన్నం చేసి అక్రమ అరెస్టులు చేయడం హేయమైన చర్య అని AIFDS రాష్ట్ర సహాయ కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ అన్నారు. సోమవారం బెల్లంపల్లిల
NTR: జగ్గయ్యపేట పట్టణం బలుసుపాడు రోడ్డు ఈద్గా దర్గా నందు రంజాన్ పండగ సందర్బంగా ముస్లిం సోదరులతో కలిసి నమాజ్లో పాల్గొని ముస్లిం సోదరులందరికీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపవాస దీక్షల
కృష్ణా: ఘంటసాల మండలం గోటకం కాలనీ ఆర్థిక సమతా మండలి కమ్యూనిటీ హాలులో సోమవారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరంలో అవనిగడ్డ బ్రాంచ్, రేపల్లె కంటి ఆసుపత్రి డాక్టర్ కిషోర్, డాక్టర్ దాస్ పర్యవేక్షణలో ఆ
KRNL: మార్చి 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆస్తి, ఖాళీ స్థలం పన్ను వసూళ్లు కర్నూలులో అధికారులు, సిబ్బందితో వేగవంతం చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్ర బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పక్కా ప్రణాళికతో పకడ్బందీగా పన్న
ATP: ముస్లిం సోదరులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, వారికి అన్ని రకాలుగా అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ముస్లింలకు పవిత్ర రంజాన్ పురస్కరించుకొని ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెల
అరకు కాఫీపై పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేశారు. పారిస్లో అరకు కాఫీ కేఫ్ ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. అరకు కాఫీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును ఆయన అభినందించారు. చం
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. ఉదయం మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మరణించింది. ఘటనాస్థలం నుంచి ఇన్సాస్ రైఫిల్, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు
ATP: గుత్తిలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత విచిత్రమైన దొంగతనం జరిగింది. తాడిపత్రి రోడ్డులోని మురళీకృష్ణ జనరల్ స్టోర్లో ఉప్పు ప్యాకెట్లు చోరీకి గురయ్యాయి. ఓ మహిళ ముఖానికి మాస్కు ధరించి అంగడి బయట ఉన్న 15 ఉప్పు ప్యాకెట్ల డబ్బాను ఎత్తుకెళ్లింది.
PDPL: ఓదెల మండలంలోని జీలకుంట గ్రామంలో నెమలి ప్రవేశించగా గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న బ్లూ కోర్ట్స్ పోలీసులు శంకర్, రామకృష్ణ నెమలిని స్వాధీనం చేసుకొని వెంటనే ఫారెస్ట్ అధికారులకు స