NLR: మూలపేటలోని ఏపీ స్టార్స్లో శిక్షణకు హాజరయ్యే జైలు శాఖ సిబ్బందికి భోజన సదుపాయం అందించేందుకు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను కాంట్రాక్టర్ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాజారావు ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 20,23,500 విలువైన భోజన క
MNCL: తెలంగాణ జన సమితి పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్గా మందుగుల హరిప్రసాద్ నియామకమయ్యారు. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ బాబన్న, జిల్లా అధ్యక్షుడు రామచంద్రార
NRML: కుబీర్ మండలంలోని పల్సి గ్రామం పాఠశాల విద్యార్థులు వినూత్నంగా ఆలోచించారు. పాఠశాల ఆవరణలోని చెట్లకు గుళ్లుగా కట్టి వాటిలో పక్షులకు ఆహారం, నీరు ఉంచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. వేసవికాలం సమీపిస్తున్న వేళ విద్యార్థుల స్వయం
PPM: సేంద్రియ ఎరువుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఇంచార్జ్ ఎంపీడీవో జీవీ రమణమూర్తి అన్నారు. ఆయన శనివారం మండలంలో పెదమరికి గ్రామంలో ఫస్ట్ డబ్ల్యుపీసీని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. చెత్త నుంచి సంపదని సృష్టించేందుకు అవసరమరి చర్యలు చ
NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం పూర్వ విద్యార్థుల సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్య క్రమానికి కళాశాల పూర్వ విద్యార్థి మడపర్తి వేణుగోపాల్(1992-95) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తన వంతు సహాయంగా కళాశాల క్రీడా ప్రాం
ADB: ఇటీవల హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను శనివారం ఆదిలాబాద్లో డీసీసీబీ చైర్మన్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి శుక్
ఆర్థిక అంశాలపై నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత.. ఆర్థిక రంగ సంస్థలకు ఉందని RBI డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వర రావు అన్నారు. హామీరహిత రుణాల మంజూరు పెరగటం, డెరివేటివ్స్ ట్రేడింగ్తో చిన్న మదుపర్లు నష్టాలపాలవటంపై ఆం
NLG: బొమ్మలరామారం మండలం సోలిపేటకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నేమురి కృష్ణ గౌడ్ కూతురు వినీషా రవీందర్ గౌడ్ ల వివాహానికి, శుక్రవారం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల
NLG: జిల్లా పశువైద్య సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్గా డాక్టర్ జీవీ రమేశ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ పదోన్నతిపై నల్గొండకు వచ్చారు. అనంతరం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్
HYD: ఓయూ పరిధిలోని బీఈడీ, ఎంఈడీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ (ఇయర్ వైజ్), బీఈడీ (సెమిస్టర్ వైజ్), ఎంఈడీ (సెమిస్టర్ వైజ్) వన్ టైం ఛాన్స్ పరీక