ATP: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు డి. హీరేహల్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మురుడి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ నిర్వహించిన ఉచిత వివాహాల్లో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. ఆంజనేయ స్వామి నియోజకవర్గ ప్రజలపై చల్లని చూపులు ఉండాలని ప్రార్థించారు.