SRPT: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా జీవిస్తామని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని కోమరబండ 10వ వార్డులో వందరోజుల కార్యచరణ అమలులో భాగంగా స్థానికులకు పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్ధాలను వివరించారు.