CTR: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. చిత్తూరు జిల్లాలో 5,294 మంది ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయగా.. 2,173 మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 3,521 మంది పరీక్షలు రాయగా.. 2,048 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్ 41%, సెకండ్ ఇయర్లో 58% ఉత్తీర్ణతతో చిత్తూరు జిల్లా 20వ స్థానంలో నిలిచింది.