SDPT: సిద్దిపేట జిల్లాలో మెదక్ ఎంపీ మాధవిని రఘునందన్ రావు శనివారం పర్యటించారు. గజ్వేల్ నియోజకవర్గం మార్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో నూతనంగా ప్రతిష్టించిన దుర్గమ్మ ఆలయంలో మెదక్ ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మెదక్ ఎంపీని శాలువాతో ఘనంగా సన్మానించారు.