WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పలు రకాల చిరు ధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ రూ.6,000 ధర పలకగా, పచ్చి పల్లికాయ రూ.3,850 పలికింది. అలాగే మక్కలు (బిల్టీ)కి రూ.2,370 ధర రాగా.. పసుపు క్వింటాకు రూ.12,059 ధర వచ్చింది. రైతులు నాణ్యమైన సరకులు మార్కెట్కు తీసుకొని రావాలని అధికారులు సూచించారు.