KRNL: ఇటీవల జరిగిన జాతీయస్థాయి జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలలో బంగారు పతకం సాధించిన చెందిన వై.మహేష్ను సీపీఐ వెల్దుర్తి మండల కార్యదర్శి కృష్ణ సత్కరించారు. శుక్రవారం వెల్దుర్తి సీపీఐ కార్యాలయంలో శాలువాతో సన్మానించారు. మహేష్ ఉన్నత స్థాయికి ఎదిగి ఊరుకి పేరు తీసుకురావాలన్నారు. కష్టపడి ఎదిగించిన తల్లిదండ్రులను వారు అభినందించారు.