JGL: భూ సమస్యలపై వచ్చిన ప్రతి ధరఖాస్తు పరిష్కారానికి కృషి చేస్తామని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం మల్లాపూర్ మండలం సాతారంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సును సందర్శించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ రమేష్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.