TG: రాజకీయాల కంటే రాష్ట్రమే తమకు ముఖ్యమని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘రాష్ట్రానికి కాళేశ్వరం ఒక జీవధార. BJP, కాంగ్రెస్ ఒక్కటై BRSపై నిందలు వేస్తున్నాయి. కాళేశ్వరంపై ఆ రెండు పార్టీలు కలిసి దుష్ప్రచారం చేస్తున్నాయి. BRSపై బురద జల్లేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు మరమ్మత్తులు చేపట్టడం లేదు’ అని పేర్కొన్నారు.