ADB: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయ పూజారి మేస్రం కోసు, తుది శ్వాస విడిచారు. నేడు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు గాదిగూడ మండలం బోడ్డిగూడ గ్రామంలో అంతక్రియలు నిర్వహించనున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. మేస్రం వంశీయులు ఆయ గ్రామాల ప్రజలు నాయకులు బందువులు అందరు కబురూగా భావించి కార్యక్రమంను హాజరుకావాలని కుటుంబ సభ్యులు కోరారు.