కృష్ణా: మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే 350 మందికి పైగా పారిశ్రామిక యజమానులకు ప్లాట్లు కేటాయించారు. 30,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 15,000 పరోక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఉంది. పరిశ్రమలు 6 నెలల్లో నిర్మాణం ప్రారంభించి, 2027 జూన్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలి. గడువు ఇస్తే APIIC భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటుంది.