ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం జూన్ 4న ప్రారంభం కానుంది. ఈ శిక్షణ మార్కెట్ యార్డ్లో నిర్వహించనున్నారు. మహిళలలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఏర్పా
VZM: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి గ్రామస్థాయి యోగా శిక్షణ ప్రారంభమయ్యింది. ఇప్పటికే 5 రోజులపాటు శిక్షణ పొందిన యోగా ఉపాధ్యాయులు ప్రతి గ్రామంలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభి
ELR: ఏలూరులో కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన మంగళవారం పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహిక కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. సింగిల్ విండో కింద అందిన 52 దరఖాస్తుల్లో 51 దరఖాస్తులకు అనుమతి ఇచ్చామని తెలిపారు. మిగిలిన ఒక దరఖాస్తు లీగల్ అండ్
సత్యసాయి: మాజీ సీఎం జగన్ తెనాలిలో పరామర్శలపై మంత్రి సవిత మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రౌడీ షీటర్ల పరామర్శలు అరాచకాలకు ప్రోత్సాహమేనని విమర్శించారు. “తల్లికి, చెల్లికి వెన్నుపోటు పొడించింది జగన్ కాదా?” అని ప్రశ్నించారు. ప్రజలు ఎందుకు
KDP: డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యమని, సమష్టి కృషితో డ్రగ్స్ను పారదోలుదామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘ఈగల్'(ఎలైట్ యాంటి నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) ఆధ్వర్యంలో మాదకద్రవ్యా
PLD: దాచేపల్లి పట్టణంలో గల మాచర్ల క్రాస్ రోడ్ వద్ద మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కాషాయ రంగు దుస్తులు ధరించిన ఈ వ్యక్తికి వయసు సుమారు 50-60 ఏళ్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మరణించిన వ్యక్తి వివరాలు తెలిసిన వారు దా
GNTR: పేదవారి ఆరోగ్యాన్ని నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి సంజీవనిలాగా పనిచేస్తోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో 55 మంది లబ్దిదారులకు రూ.70,71,253 /- లక్షల ముఖ్య
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే యాక్టివ్ కేసులు 4 వేలు దాటినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 5 మరణాలు సంభవించగా, జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 37 మరణాలు నమోదయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, ఢి
KMR: రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలని బాబు జగ్జీవన్ రావ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ్ బాబు రైతులకు చెప్పారు. మంగళవారం బికనూర్ మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో నాణ్యమైన విత్తనాలపై ఆయన అవగాహన కల్పించా
KMR: ఎల్లరెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన గూల గోవర్ధన్(26) అమెరికాలో గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. మంగళవారం స్వగ్రామానికి ఆయన మృతదేహాన్ని తీసుకొచ్చారు. దీంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. నాలుగేళ్ల క్రితం గోవర్ధన్