కృష్ణా: అవనిగడ్డ శ్రీ లంకమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం ఉగాది వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సతీమణి విజయలక్ష్మి, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ – సాయి సుప్రియ దంపతులు, ఎమ్మెల్యే కుమార్తె శీలం కృష్ణప్రభ – అశ్విన
NTR: జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుదామని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు విజన్ 2047ను సాధించాలంటే ఇప్పటి నుంచే పక్క ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. పర్యాటక అభిరుద్దితో జిల్లాను ముందంజులో నడపాలన్నారు. అనంతరం సమీక్షా సమ
BDK: అన్నపురెడ్డిపల్లి మండలం కేంద్రంలో ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం (శివాలయం)ను ఎమ్మెల్యే దర్శించుకున్నారు. అనంతరం నూతన ఛైర్మన్గా ఎన్నికైన మల్లేల నరసింహారావుకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
KMM: జూలూరుపాడులో శాశ్వత ఉప మార్కెట్ యార్డును నిర్మించాలని కోరుతూ గిరిజన కార్మిక రైతు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు గండుగులపల్లి గ్రామంలో ఆదివారం వినతిపత్రం అందజేశారు. జూలూరుపాడు మండలంలో అధికంగా పత్తి పంటను రైతులు పం
విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఈ వేడుకల్లో భాగంగా వెల్వడం గ్రామ కోమటి జయరామ్ను సంఘ సేవా రంగంలో
విశాఖ: జిల్లాలో ఇదే నా తొలి మ్యాచ్ అంటూ నితీశ్ కుమార్ రెడ్డి ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘నేను విశాఖ స్టేడియంలో చాలా మ్యాచ్లు ఆడాను. కానీ వేలాది మంది క్రీడాభిమానుల మధ్య ఆడడం ఇదే తొలిసారి. తెలుగు ఫ్యాన్స్ నన్ను తమ కుటుంబంలో ఒకడిగా చూ
MNCL: బెల్లంపల్లి పట్టణం పాత బస్టాండ్ ఏరియాలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉగాది తెలుగు సంవత్సరాది (శ్రీ విశ్వావసు) పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం పంచాంగ శ్రవణ పఠనం ఏర్పాటు చేశారు. వేద పండితులు అప్పల శ్యాం ప్రణీత్ శర్మ పంచాంగ పఠనం హాజరై
PDPL: రామగుండం సింగరేణి సంస్థ జీఎం ఆఫీస్లో కార్మిక సంఘ నాయకులతో పాటు వివిధ శాఖ అధికారులతో జీఎం లలిత్ కుమార్ స్ట్రక్చర్ సమావేశం నివసించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. గతంలో తీసుకున్న నిర్ణయాలను కొన్ని పరిష్కరించామని మరికొన్ని సమస్యలు పరిష
MHBD: సీరోల్ మండల కేంద్రానికి చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ఆదివారం చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గనిని వెంకన్న చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంగాపురం సైదులు అనే లబ్ధిదారుడికి 40 వేల ఎల్వోసీ చెక్కును అందజేసినట్ల
JN: ప్రధాని మోడీ నిర్వహించిన మన్కి బాత్ కార్యక్రమాన్ని దేవరుప్పుల మండలం మాదాపురం గ్రామంలో బీజేపీ నేతలు వీక్షంచారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్న వారు ఆయన సూచనలు తమ జీవితాలలో అమలు చేస్తామని తెలిపారు. గ్రామాల అభివృద్ధి, రై