సత్యసాయి: మాజీ సీఎం జగన్ తెనాలిలో పరామర్శలపై మంత్రి సవిత మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రౌడీ షీటర్ల పరామర్శలు అరాచకాలకు ప్రోత్సాహమేనని విమర్శించారు. “తల్లికి, చెల్లికి వెన్నుపోటు పొడించింది జగన్ కాదా?” అని ప్రశ్నించారు. ప్రజలు ఎందుకు బుద్ధి చెప్పారు అనే విషయాన్ని ఇప్పటికైనా జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు.