KMR: రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలని బాబు జగ్జీవన్ రావ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ్ బాబు రైతులకు చెప్పారు. మంగళవారం బికనూర్ మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో నాణ్యమైన విత్తనాలపై ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నరేంద్ర, రైతులు పాల్గొన్నారు.