తూర్పుగోదావరి: వైసీపీ హయాంలో గజానికో గుంత – అడుగుకో మడుగు ఉండేవని, రోడ్లన్నీ అధ్వానంగా ప్రయాణం నరకప్రాయంగా ఉండేదని బుధవారం మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు. నిడదవోలు నియోజకవర్గంలో రూ. 37.69 కోట్ల వ్యయంతో 139.8 కి.మీ. పనులు పూర్తి చేశామన్నారు. రహదారుల అభివృద్ధికి చిహ్నాలని భావించే అభివృద్ధి చేశామని ప్రకటించారు.