NLR: 10వ తరగతిలో 500 మార్కులు పొందిన పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జూన్ 11న నెల్లూరు నగరంలోని మైపాడు రోడ్డు డీజీపీ కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ నేత కో- కన్వీనర్ బూదవరపు బాలాజీ పేర్కొన్నారు. కోవూరు గ్రామంలో గల పద్మశాలీ కుటుంబాలను కలిసి ప్రతిభ పురస్కారాల కరపత్రాలను పంపిణీ చేసి ప్రచారం చేశారు.