NTR: తొర్రగుంటపాలెంలో సాయి తిరుమల మిర్చి కోల్డ్ స్టోరేజ్ దగ్ధమవుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ ఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని మొత్తం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటామని వారికి
NRML: రెవెన్యూ, పోలీసు అధికారులు కలిసి ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న స్పందన జాయింట్ గ్రీవెన్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ జీ ఎమ్మార్వో శ్రీనివాస్ అన్నారు. మండల కార్యాలయంలో స్థానిక ఎస్సై సాయి కిరణ్తో కలిసి గ్రీవెన్స్ నిర
ADB: ఉట్నూర్ పట్టణంలోని కోర్టులో పనిచేసే న్యాయవాదులు విధులను బహిష్కరించే నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ చంపాపేట్ ఈస్ట్ మారుతి నగర్లో ఇజ్రాయిల్ అనే న్యాయవాదిని ఒక వ్యక్తి హత్య చేయడాన్ని నిరసిస్తూ ఉట్నూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యా
ADB: జిల్లాలోని నార్నూర్ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర బృందం సభ్యులు ఆదిలాబాద్కు వచ్చారు. డైరెక్టర్ మృత్యుంజయ ఝా, శుభోద్ కుమార్ డిప్యూటీ సెక్రటరీలను స్థానిక పెన్ గంగా గెస్ట్ హౌస్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా మర్యాద పూర్వకంగా కలసి పూలమ
సత్యసాయి: గోరంట్ల మండలం భూదిలి గ్రామంలో గాలివానకు తన అరటి తోట నెలకు ఒరిగిందని రైతు బ్రహ్మచారి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రైతు మాట్లాడుతూ.. చేతికి వచ్చిన అరటి పంట అకాల వర్గానికి దెబ్బతినిందని తెలిపారు. దీంతో రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందన
కృష్ణా: ఘంటసాల మండలంలో నాలుగు రోజులపాటు ఉచిత ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి సుబ్బారావు పేర్కొన్నారు. 25వ తేదీన కొత్తపల్లి, శ్రీకాకుళం గ్రామాల్లో, 26న తాడేపల్లి, తెలుగురావుపాలెం గ్రామాల్లో, 27న చిట్టూరు, పాపవి
సత్యసాయి: నేతన్నలకు 365 రోజులపాటు పని కల్పించడంతోపాటు చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. మంగళవారం విజయవాడలోని ఓ కల్యాణమండపంలో చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాల స్టాళ్లను మంత్రి సవిత ప్ర
ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును కురుబ సంఘం నాయకులు కలిశారు. కనకదాసు కాంస్య విగ్రహ ప్రతిష్ఠకు రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందజేశారు. కాగా కనకదాసు కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే సురేంద్ర బాబు తన సొంత నిధులతో
సత్యసాయి: ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించి కఠోర ఉపవాస దీక్షలు చేసే రంజాన్ మాసం చివరి దశకు చేరుకుంది. ఈ మాసంలో ముస్లిం సోదరులు నాలుగు తాఖ్ రాత్లలో జాగరణ చేస్తారు. ఇందులో భాగంగా సోమందేపల్లిలోని ఫౌజియా మసీదులో మంగళవారం రాత్రి 10 గంటల న
ATP: గుంతకల్లు మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్లో మంగళవారం ఏపీ పోలీస్ శక్తి యాప్ గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టూ టౌన్ సీఐ మస్తాన్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఆపద సమయంలో బాలికలు తమను తాము ఎలా రక్షించుకోవాలో