ATP: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వైసీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వెంక
SKLM: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం వస్తుందని ఆయుష్ వైద్యులు డా. పి. జగదీష్ వెల్లడించారు. యోగా ప్రతి ఒక్కరూ చేయవచ్చన్నారు. ఆదివారం 80 అడుగుల రహదారిలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
SKLM: ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావుకు మామ అని చూడకుండా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ విమర్శించారు. ఆదివారం నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో ఈ నెల 4న జరగనున్న వెన్నుపోటు క
CTR: వెదురుకుప్పం మండలం పేరుమళ్ళుపల్లి డీలర్ షాపును మండల తహశీల్దార్ బాబు, మాజీ ఎంపీటీసీ, టీడీపీ నేత మోహన మురళి ప్రారంభించి సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి శశికళ ఆనందరెడ్డి, గొడుగుచింత సర్పంచి బాబు, మారేపల్లి సర్పంచి అంబురాసి అశో
సత్యసాయి: లేపాక్షి మండలంలో చౌకధాన్య దుకాణాల వద్ద రేషన్ పంపిణీని తహసిల్దార్, టీడీపీ మండల కన్వీనర్ జయప్ప ప్రకాష్, సీనియర్ నేత ఆదినారాయణ ప్రారంభించారు. గ్రామస్తులకు సమయానికి నాణ్యమైన రేషన్ అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కార్యక్రమం
SRPT: మొబైల్ ఫోన్లకు పిల్లలను దూరంగా ఉంచాలని ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రులకు సూచించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ..ఆధునిక కాలంలో సాంకేతికత అభివృద్ధి చెందడంతో పాటు ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు మన జీవితంలో
అన్నమయ్య: రాష్ట్రవ్యాప్తంగా ఓ రోజు ముందే చేపట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శనివారం రాత్రి 10 గంటలకు అన్నమయ్య జిల్లా రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలోని 30 మండలాల్లో 215650 పింఛన్లకు గాను 204317 పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామ
ASR: అరకులోయ మండల కేంద్రంలో రేషన్ షాప్ను అరకు నియోజవర్గం టీడీపీ ఇన్చార్జి దొన్నుదొర ఆదివారం కొబ్బరికాయ పున:ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల ద్వారా అనేక అక్రమాలు జరిగాయని చెప్పారు. కూటమి ప్రభు
అన్నమయ్య: మంగళవారం కలికిరికి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుండి తిరుపతి విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన 2:35 గంటలకు కలికిరి చేరుకోనున్నారు. బుధవారం స్థానికంగా జరిగే