KDP: యుటిీఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించే ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం కడప నగరంలోని తారకరామా నగర్లో యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి. లక్ష్మీరాజా, జిల్లా ట్రెజరర్ నరసింహారావు కలిసి
NRML: ఆధ్యాత్మిక పాదయాత్రకు ఎంతో గొప్ప విశిష్టత ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. దిలావర్పూర్ మండల కేంద్రం నుండి కాశీ వరకు ఇటీవలే పాదయాత్ర చేసి వచ్చిన కుస్తాపురం భూమేష్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లా
ప్రకాశం: జిల్లా గిద్దలూరు పట్టణంలో ఆర్.సి.ఎం చర్చి ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సోదరులు కృష్ణ కిషోర్ సిలువను మోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు
ప్రకాశం: బాపట్ల పట్టణంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం లో గుర్తు తెలియని మహిళకు గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి గాయాల పాలైన మహిళను బాపట్ల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చేర్పించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉందని మహిళను గుర్తించిన వారు బంధువులకు సమ
NRML: మద్దతు ధర ఇచ్చి రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డుతోపాటు సత్తెనపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను శుక్
NTR: ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో అమరావతి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు శుక్రవారం ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంపీ కేశినేని శివనాథ్, శాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. ఐపీఎల్ ప్రారంభమై 17సంవత్సవాలైన సందర్భంగా జర్నలిస్టులకు 3రోజ
VZM: వాటర్ అండ్ శానిటేషన్, హైజనిక్(వాష్) కేంద్ర బృందం ఈ నెల 19న బాడంగి మండలం లక్ష్మీపురం గ్రామాన్ని సందర్శించనున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో ఎంపీడీఓ ఎస్. రామకృష్ణ, గ్రామీణ రక్షిత నీటి సరఫరా విభాగం ఏఈఈ రాజశేఖర్ తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్యం నిర
ADB: దహెగాం మండలం ఈజ్ గాం గ్రామ బెంగాలీ క్యాంప్ యువకుడు రోడ్డు ప్రమాదంలో శుక్రవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన విశాల్ పని నిమిత్తం తన బైక్పై మహారాష్ట్ర వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్ పడిపోవడంతో తీవ్ర గ
NRML: రైతు సేవ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జొన్నల కనీస మద్దతు ధర క్వింటాలుకు 3371గా నిర్ణయించడం జరిగి
NLG: గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నాంపల్లి మండలంలో జరిగింది. కేతేపల్లి గ్రామ శివారులో ఒకరు మామిళ్ల గిరి పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చ