నెల్లూరు మున్సిపల్ నగర పరిధిలో అక్రమ లేఔట్లను గుర్తించి నోటీసులు జారీ చేయాలని అదనపు కమిషనర్ వై.ఓ.నందన్ తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లో అనధికారిక అక్రమ కట్టడాల నిర్మాణాల యజమానులను గుర్తించి వారికి నోటీసులు ఇవ్వాలని సూచ
JGL: వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి గ్రామ ఆదర్శ విద్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయులు, విద్యార్థులు వర్మి కంపోస్టును తయారు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. అన్ని వ్యర్థాలను ఒక చోట పోగు చేసి కిచెన్ బెడ్లో కూరగాయలన
GNTR: మంగళగిరి శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి శుక్రవారం వ్యాఘ్ర వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు పొంగలి ప్రసాదాన్ని ఆలయ పూజలు పంపిణీ
HYD: మెహిదీపట్నంలో గురువారం కానిస్టేబుల్ సంతోశ్రావు ప్రమాదంలో అపస్మారక స్థితిలోకి వెళ్లగా లంగర్ హౌస్ కానిస్టేబుల్ బీ.నరేశ్ కుమార్ CPR చేసి ప్రాణాలు కాపాడిన సంగతి తెలిసిందే. తన సేవలను అభినందిస్తూ నేడు సౌత్వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్, ఉన్నత
VZM: జిల్లాలో రైతుల నుంచి టమాటో కొనుగోలు ప్రారంభించామని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు బి.రవి కిరణ్ శుక్రవారం తెలిపారు. మండలంలోని కొండకరకాంలో బి.వాసు అనే రైతు నుంచి 500 కిలోల టమాటో పంటను కొనుగోలు చేశామన్నారు. ఒక్కో బాక్స్ 220 రూపాయల వంతున 20
KKD: నగరపాలక సంస్థ కమిషనర్ భావన శుక్రవారం కాకినాడ బీచ్ను సందర్శించారు. జరుగుతున్న బీచ్ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇటీవల టూరిజం మంత్రి దుర్గేశ్ బీచ్ పరిశీలించి అభివృద్ధికి హామీ ఇచ్చారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న పనులను పర
SRD: జహీరాబాద్లోని అల్గొల్ రోడ్లోని శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం వద్ద మహాశివరాత్రి సందర్భంగా జరిగే జాతరకు శుక్రవారం జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ను నిర్వాహకులు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ నెల 25 నుండి 27 వరకు జాతర కొనసాగుతుందన
SDPT: జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) గరిమా అగ్రవాల్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల ప్రాంగణంలోని తరగతి గదులను, భోజనశాలను, వంటశాలను, డార్మిటరీని తనిఖీ చేశారు. బ
అన్నమయ్య: మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని శివాజీ నగర్లో ఆయన పర్యటించారు. స్థానిక ప్రజలు రోడ్లు, డ్రైనేజీ కాలువలు మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి
KDP: పోస్టల్ ఖాతాదారుల దగ్గర ఆర్డీ డబ్బులు తీసుకొని మోసం చేసిన నరసాపురం పోస్టుమాస్టర్ తిరుపాల్ నాయక్ను శుక్రవారం అరెస్టు చేశామని ఎస్సై హనుమంతు తెలిపారు. తిరుపాల్ నాయక్ నర్సాపురం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తూ 55 మంది పోస్టల్ ఖాతాదార