WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో బుధవారం MRPS నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో MSP జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ దీప్ మాదిగ మాదిగ మాట్లాడారు. పట్టణంలోని 413 సర్వే నెంబర్లు గత 5 స0, నుండి గుడిసెలు వేసుకొని నివసిస్తున్న నిరుపేదలకు పట్టాలు, కరెంటు సౌకర్యం కల్పించాలని HIT TV, ద్వారా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కోరారు.