VZM: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. అన్ని శాఖల అధికారులు అర్జీలు స్వీకరిస్తారని, మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.