ప్రపంచ వ్యాప్తంగా అవతార్ 2 దండయాత్రకు రంగం సిద్ధమైంది. ఇంకొన్ని గంటల్లో ఈ బిగ్గెస్ట్ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మిగతా దేశాల్లో ఏమో గానీ.. ఇండియాలో మాత్రం ఈ సినిమా పై భారీ క్రేజ్ ఉంది. దానికి తగ్గట్టే ప్రస్తుతం పెద్ద సినిమాలు
నల్గొండ పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధినేత (AICC) మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోమటిరెడ్డి గత కొంతకాలంగా రాష్ట్ర పార్టీ తీరు పైన తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఖర్గే పార్
పాతబస్తీ ముస్లీంలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బుధవారం ఓ విజ్ఞప్తి చేశారు. పాతబస్తి ముస్లీంలు ఇప్పటి వరకు అభివృద్ధి చెందింది లేదని, వారికి అభివృద్ధి కావాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను పోస్ట్ చే
సచిన్ టెండుల్కర్…. ఇది ఒక పేరు కాదు.. క్రికెట్ ప్రియులకు ఒక ఎమోషన్. క్రికెట్ అనగానే ముందుగా వినిపించే పేరు సచిన్. ఆయన తర్వాత… ఆయన కుమారుడు అర్జున్ కూడా అంతే గొప్ప క్రికెటర్ అవుతారని… ఆయన అభిమానులు ఎంతగానో ఆశించారు. అయితే… మరీ ఎక్కువగా పో
ఇప్పుడు అంతా పాదయాత్రల కాలం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనవరి 26వ తేదీన పాదయాత్రను ప్రారంభించే అవకాశమున్నట్లు ఆ పార్టీ ఏపీ కొత్త అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. తమ పాదయాత్ర ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక
ఇప్పటం గ్రామం… కొన్ని నెలల వరకు ఏపీలో ఈ గ్రామం ఒకటి ఉంది అనే విషయం చాలా మందికి తెలియదు. కానీ… ఎప్పుడైతే అక్కడ ఇల్లు పడకొట్టారంటూ వారు ఆందోళన చేయడం… వారికి పవన్ మద్దతు ఇవ్వడం జరిగిందో.. అప్పుడు ఈ గ్రామం ఫేమస్ అయిపోయింది. ఈ గ్రామం అందరికీ తె
ప్రయాణీకుల కోసం గత ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ.59,000 కోట్ల మేర రాయితీ ఇచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేలో సీనియర్ సిటిజన్లకు అప్పుడే రాయితీ కుదరదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు రైల్వే శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రైల్వేలో ప
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలియజేశాడు. పెన్షన్ పెంచేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నాడు. నేడు సీఎం జగన్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు విషయాలను చర్చించిన వారు.. పెన్షన్ విషయం
దాదాపుగా హీరో, హీరోయిన్లంతా.. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లైతే ఒకటి రెండు సినిమాల సక్సెస్తో కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. ఇక హీరోలైతే అంతకుమించి అనేలా డిమాండ్ చేస్తుంటారు. అది కూడా ప
కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన యాత్ర రాజస్థాన్ రాష్ట్రంలో కొనసాగుతోంది. కాగా… ఈ జోడో యాత్రలో ఆయనతో పాటు చాలా మంది ప్రముఖులు కలిసి అడుగులు వేస్తున్నారు. తాజాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి