ప్రస్తుతం ఎక్కడ చూసిన అవతార్ 2 గురించే చర్చ జరుగుతోంది.. ఈ నేపథ్యంలో అవతార్ 2 థియేటర్స్ లిస్ట్ షాక్ ఇచ్చేలా ఉన్నాయి. స్క్రీన్స్తోనే అవతార్ 2 రికార్డు వేట మొదలైందని అంటున్నారు. దాదాపు పదమూడేళ్ల తర్వాత.. మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది పండ
ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి.. చరణ్ తండ్రి కాబోతున్నాడనే వార్తను అభిమానులతో పంచుకున్నారో.. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మామూలుగానే స్టార్ హీరోల అభిమానులకు ఆతృత కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకు తగ్గట్టే ఇండస్ట్
ఎప్పటికప్పుడు ఆర్ఆర్ఆర్ సీక్వెల్ చర్చ జరుగుతునే ఉంది.. రాజమౌళి మైండ్లో నిజంగానే ఆర్ఆర్ఆర్2 ఐడియా ఉందా.. ఒకవేళ ఉంటే ఎప్పుడుంటుంది.. అసలు ఉంటుందా.. అనే సందేహాలెన్నో ఉన్నాయి. ఇలాంటి సమయంలో సీక్వెల్ గురించి హిట్ ఇచ్చేశాడు జక్కన్న. బాహుబలి, ఆర్ఆర్
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేత బండి సంజయ్ విమర్శల వర్షం కురిపించారు. దేశ రాజధాని ఢిల్లీలో… ఈ రోజు కేసీఆర్…తన జాతీయ పార్టీ బీఆర్ఎస్ ని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ.. వైరస్ లాంటిదని…
అవతార్ 2 క్రేజ్ ఎలా ఉందో సోషల్ మీడియాలో చూస్తునే ఉన్నాం.. ఈ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్.. ప్రస్తుతం ఈ సినిమా టికెట్స్ దొరికాయ.. లేదా.. అనే చర్చలో ఉన్నారు. ఇప్పటికే ఇండియన్ స్క్రీన్స్లో అవతార్2 స్పెషల్ ప
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కెరీర్లో ‘పుష్ప’ మూవీ ఐకానిక్గా నిలిచిపోయింది. ఇప్పటికీ ఓటీటీలో సందడి చేస్తునే ఉంది ఈ మూవీ. అందుకే అమెజాన్ ప్రైమ్లో ఈ ఏడాదిలో ఎక్కువ మంది చూసిన ఇండియన్ సినిమాల లిస్టులో.. నెంబర్ వన్ స్థానంలో
కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ ఆఫీస్ లో పోలీసులు దాడులు చేయడాన్ని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు. ఇది ప్రజాస్వామిక వ్యవస్థలను ధ్వంసం చేయడమే అవుతుందన్నారు. సీఎం కేసీఆర్ అధికారం కోసం కుట్రలు, కుతంత్రాలకు పాల్పడతున్నారని ఆరోపించారు. కా
సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో పోటీ పడేందుకు సై అంటున్నాడు ‘వారసుడు’. కాకపోతే అతను తమిళ్ వారసుడు కావడంతో.. చిరు, బాలయ్యను తట్టుకుంటాడా అనే సందేహాలు వెలువడుతున్నాయి. కానీ వారసుడు వెనకలా మాస్టర్ మైండ్ దిల్ రాజు ఉండడంతో.. గట్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన సంగతి తెలసిందే. ఆ పార్టీని కేవలం తెలుగు రాష్ట్రాలకే కాకుండా… ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా పరిచయం చేసేందుకు కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారు. ఈ క్రమంలో… ఆయన కుమార్తె కల్వకుంట్ల కవితత
భారత్-చైనా మధ్య ఈ నెల 9వ తేదీన జరిగిన ఘర్షణ విషయంలో అగ్రరాజ్యం అమెరికా భారత్ వైపు నిలిచింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు భారత్ తీసుకునే ప్రతి చర్యకు తాము మద్దతు ఇస్తామని అమెరికా తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో ఎల్ఏసీ వెంబడి భ