హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో శనివారం అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత ప్రారంభించారు. ప్రీ ప్రైమరీ స్కూల్ విద్యను పూర్తి చేసుకుని ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.