KRNL: పెండింగులో ఉన్న జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్లు, ఎంపీటీసీ లకు తక్షణమే వేతనాలను చెల్లించాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి డిమాండ్ చేశారు. శనివారం ఆలూరు R&B గెస్ట్ హౌస్ నందు ఆయన మాట్లాడారు. 15th ఫైనాన్స్ నిధులను కూటమి ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం సర్పంచ్ హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు.