CTR: హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 29న పుంగనూరులో ఆదివారం నిర్వహించే హిందూ సామ్రాజ్య దినోత్సవ శోభాయాత్రకు అనుమతి ఇవ్వాలని సీ.ఐ సుబ్బారాయుడుకు శుక్రవారం సాయంకాలం వినతి పత్రం అందజేశారు. వందలాది మంది హిందు సంఘాలు ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వాలని హిందూ సంఘాలు కోరారు.