ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ కడప జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈనెల 23,24,25 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11. 30 గంటలకు కడపకు చేరుకొని అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు. 2 గంటలు హెలికాఫ్టర్ లో కడప జిల్లా కమల
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప2 పై భారీ అంచనాలున్నాయి. కానీ సుకుమార్ మాత్రం నిదానమే ప్రధానం అంటున్నాడు. బన్నీ కూడా తొందరేం లేదు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో పుష్ప2 కష్టమేనని అంటున
ఎలాంటి అంచనాలు లేకుండా కన్నడలో మొదలైన కాంతార హవా.. ఆ తర్వాత మెల్లగా పాన్ ఇండియా బాక్సాఫీస్ను షేక్ చేసేసింది. అసలు ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్.. సాధించిన వసూళ్లను లెక్కలేసుకుంటే.. ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ హిట్ ఇదే. కెజియఫ్ 2, ఆర్ఆర్ఆర్ సినిమాలు భార
ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్నాడు సుడిగాలి సుదీర్.. సుధీర్ ఏ షో చేసినా టీఆర్పీ బద్దలవాల్సిందే. అయితే స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటుతున్న సుధీర్.. బిగ్ స్క్రీన్ పై కూడా దుమ్ముదులిపాడు. ఇటీవలె సుధీర్ క్రేజ్ ఏంటో నిరూపించింది ‘గాలోడు’ సినిమా.
వచ్చే సంక్రాంతికి వీరసింహారెడ్డిగా రాబోతున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలున్నాయి. అయితే బాలయ్య దూకుడు ఒక్క థియేటర్లోనే కాదు.. డిజిటల్ ఫ్లాట్ ఫామ్లోను దుమ్మ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం కావడంతో.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా.. అని ఆసక్తిగా ఎదురు చూ
ప్రస్తుతం కోలీవుడ్ ఇళయదళపతి విజయ్ ‘వారిసు’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతన్న ఈ సినిమా తెలుగులో ‘వారసుడు’గా రాబోతోంది. శ్రీవెంకటేశ్వర క్రీయేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ ర
దర్శక ధీరుడు రాజమౌళి చరిత్ర సృష్టించేందుకు ఇంకో అడుగు దూరంలో మాత్రమే ఉన్నారు. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ.. ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్, హ
వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా పని చేద్దామని మంత్రులకు, పార్టీ కేడర్కు చెప్పిన మరుసటి రోజునే మంత్రి అంబటి రాంబాబు పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడమే కాదు, వైసీపీని ఇరుకున పెట్టా
చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్ 7 భారత్లోను వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వేరియంట్ బీఎఫ్ 7 కేసులు భారత్లో మూడు నమోదయ్యాయి. ఇప్పటికే అక్టోబర్ నెలలో గుజరాత్లోని బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్లో గు