క్షేత్రస్థాయి క్యాడర్ తోడు ఉండకపోవడంతో సనత్ నగర్ నియోజకవర్గంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ప్రచారం అర్ధాంతరంగా ఆగిపోయింది. జనం నుంచి స్పందన లేకపోవడం ఓ కారణం కాగా.. ఆ బస్తీల్లో వీధులు కూడా తెలియలేదు.
ప్రముఖ మొబైల్ కంపెనీ షియోమీ కార్ల తయారిలోకి అడుగుపెట్టింది. Xiaomi SU7 అనే ఎలక్ట్రిక్ వాహనాలను మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొస్తోంది. దీనిలో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ హైపర్ OSని ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం పూర్తి
కాలితో తన్నగానే కష్టాలన్నీ పోతాయంటే ఎవరైనా నమ్ముతారా? ఈరోజుల్లో చాలా మంది నమ్మకపోవచ్చు. కానీ 400 ఏళ్లుగా ఆ వింత ఆచారాన్ని కొంత మంది పాటిస్తూ వస్తున్నారు. ఈ ఆచారం ఏపీలోని కర్నూలు జిల్లాలో హుల్తి లింగేశ్వరస్వామి ఆలయంలో ఉంది. 400 ఏళ్లుగా ఆలయంలో ఉత
ఏపీ మంత్రి రోజా వల్ల తమకు ప్రాణహానీ ఉందని ఓ జంట డీజీపీని ఆశ్రయించారు. స్థానిక పోలీసులు రక్షణ కల్పించకుండా.. వారిపై మంత్రి ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
ముంబాయి వాంఖడే వేదికగా జరిగిన ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ కోసం భారతీయులు ఎంతో ఆత్రంగా ఎదురుచూశారు. అందులో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల కూడా ఉన్నారట. ఆట కోసం రాత్రంతా మేల్కొనే ఉన్నారని తెలిపారు.
నిన్న రష్మిక.. నేడు కాజోల్.. డీప్ ఫేక్ వీడియోలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. ఓ ఇన్ ఫ్లూయెన్సర్ బట్టలు మార్చుకునే వీడియోకు ఏఐ సాయంతో కాజోల్ మొహం పెట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర
శీతాకాలం ప్రారంభమవ్వడంతో కేదార్నాథ్ ఆలయం మంచుతో కూరుకుపోయింది. ప్రతి ఏటా దీపావళి రెండో రోజున సాంప్రదాయబద్దంగా కేదార్నాథ్ ఆలయాన్ని మూసివేస్తారు. ఈసారి కూడా వేదమంత్రాల మధ్య ఆలయాన్ని మూసివేశారు. మరో ఆరు నెలల తర్వాతే ఆలయం తెరుచుకోనుంది.
సొంత పార్టీ నేతలే తన వెనక గొయ్యి తవ్వుతున్నారని.. ఇప్పుడే కాదు 2018లో కూడా ఇలానే చేశారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అంటున్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత వారందరి సంగతి చెబుతానని హెచ్చరించారు.
బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ వేశారు. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.