టాలీవుడ్లో ఇటీవల వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. వరుసగా పరిశ్రమకు చెందిన సీనియర్లు కన్ను మూస్తున్నారు. ఇటీవల సీనియర్ యాక్టర్ చంద్రమోహన్ పరిశ్రమను విషాదంలో ముంచి వెళ్లిపోయారు.
కొత్తగా పెళ్లి చేసుకున్న వధూవరులు తిరుపతికి వెళ్లి శ్రీవారి కళ్యాణంలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకోడడం ఆనవాయితీగా వస్తుంది. తాజాగా అలాంటి వారికిి టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి రోజు 20 టికెట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. మరి వాటిని ఎల
యూకో బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలో రూ.820 కోట్ల నగదు జమ అయ్యింది. సాంకేతిక తప్పిదం వల్ల ఇలా జరిగిందని.. 79 శాతం నగదు రివకరీ చేశామని బ్యాంక్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
బిగ్ బాస్ హౌస్లోని కంటెస్టెంట్స్ గేమ్లో భాగంగా ఫైట్ చేసుకోవడం, ఒకరిని ఒకరు దూషించుకోవడం చూశాము. కానీ తాజాగా హిందీ బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఒక కంటెస్టెంట్కు తాను ప్రెగ్నెంట్ ఏమో అన్న భయం పట్టుకుంది. ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
దేశంలోని 4 పెద్ద మెట్రోల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర మరోసారి తగ్గింది. ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ కొత్త ధరలను నవంబర్ 16 నుంచి అమలులోకి తెచ్చింది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదింటి ఆడబిడ్డల పెళ్లికి రూ.1 లక్ష నగదుతో పాటు తులం బంగారం స్కీం అమలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మెడ్చల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన కేసీఆర్, మల్లారెడ్డి కలిసి భూమ
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయనున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్తో హీరోయిన్ ఫైనల్ అయినట్టుగా సమాచారం.
డిస్నీ హాట్స్టార్ ప్రపంచ కప్లోని మిగిలిన నాకౌట్ మ్యాచ్లలో భారీగా సంపాదించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. డిస్నీ హాట్స్టార్ నాకౌట్ , ఫైనల్ మ్యాచ్ల కోసం ప్రకటన స్లాట్లను 10 సెకన్లకు రూ. 30 లక్షలకు విక్రయించబోతోంది.