Netflix, Disney+ Hotstar మరియు ఇతర OTT సబ్స్క్రిప్షన్లతో డేటా ప్లాన్ను పొందడం ఇకపై చాలా చౌక. మీరు చౌక ధరలో గొప్ప ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే Jio కొత్తగా ప్రారంభించిన AirFiber కనెక్షన్ ప్యాకేజీ మీ కోసమే.
స్మార్ట్ ఫోన్ యూజర్లను టెలికామ్ రెగ్యూలేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా మరోసారి హెచ్చరించింది. కాల్స్ చేసి ఎవరైనా ఆధార్ కార్డు ఇవ్వకపోతే బ్లాక్ చేస్తామని అంటే అలాంటి వాటిని పట్టించుకోవద్దని స్పష్టం చేసింది.
ఆర్కియాలజిస్ట్లో పనిచేసే కాళిదాసు విలువైన సంపదతో పారిపోయాడని, దేశ ద్రోహి అని ముద్ర వేస్తాడు. జర్నలిస్ట్ గా ఉన్న తన కూతురు అమృత తన తండ్రి మంచోడు అని అందరికి నిజం తెలియాలని నిజాన్ని వెతుకుతూ మాన్షన్ 24 అనే బంగ్లా దగ్గరకు వెళ్తుంది. అక్కడ ప్రతి
రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రచారంలో పాల్గొన్నారు. దేశాన్ని గ్లోబల్ సూపర్ పవర్గా మార్చే కలను బీజేపీ ప్రభుత్వం సాకాారం చేస్తుందని పేర్కొన్నారు. రైతులు సురక్షితంగా ఉండాలంటే మోడీ ప్రభుత్వమే మ
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ఎన్నికల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. మధ్యప్రదేశ్లోని 230 అసెంబ్లీ స్థానాలకు రేపు ఉదయం 7:00 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6:00 గంటల వరకు కొనసాగుతుంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి ఆమాాడ దూరంలో ఉందని, రౌడీల, గూండాల చేతుల్లో రాష్ట్రం అల్లాడిపోతుందని ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నాడు. జనసేనతో పొత్తుగురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్, తాను ముక్కుసూటిగా వెళ్లే వ్యక్తులమని, ప్రభుత్వం చేస్తున్న ప్రజ
బిగ్ బాస్ హౌస్లో పెద్దమనిషిలా ఉన్న శివాజీ టాస్క్లో సహనం కోల్పోయాడు. సంచాలక్గా వ్యవహరించిన శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్పై అరిచాడు. ఆ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది.