TPT: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఫిబ్రవరి 28న జిల్లాకు రానున్నారు. మార్చి 1న దామినేడు వద్ద నూతన జిల్లా కోర్టు భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నారు. పర్యటనకు సంబంధించిన భద్రత, పారిశుద్ధ్యం, హెలిప్యాడ్, పార్కింగ్ త
WNP: కొత్తకోట మండలంలోని మీరాసిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. సర్పంచ్ వైదేహితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్నారుల
KNR: తెలంగాణ క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా క్రీడాధికారి శ్రీనివాస్ తెలిపారు. 01-09-2017 నుంచి 31-08-2018 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని వెల్లడించారు. మార్చి 4లోగా tgss.telangana.gov.in
KMR: బిక్నూరు లోని అయ్యావారిపల్లి గ్రామ సర్పంచ్ జాల సత్యం విద్యుత్తు షాక్కు గురయ్యారు. గురువారం రాత్రి గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్థులు సర్పంచ్కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఆయన స్వయంగా ట్రాన్స్ఫార్మర్ వద్ద
సూర్యాపేట పట్టణానికి శుక్రవారం నుంచి నీటి సరఫరాలో అంతరాయం లేకుండా సమృద్ధిగా సరఫరా చేయనున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ నివేదిత, కమిషనర్ హనుమంత రెడ్డి గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఇమాంపేటలోని మిషన్ భగీరథ గ్రిడ్ వద్ద అత్యవసర మరమ్మతుల
SRCL: వీర్నపల్లి మండల కేంద్రంలో గురువారం భారత విద్యార్థి ఫెడరేషన్ SFI జిల్లా ఉపాధ్యక్షులు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం టాలెంట్ టెస్ట్ ని
JGL: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా కోరుట్ల పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో ఇవాళ వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎ
NZB: నవీపేట్ మండలంలోని పెద్దమ్మ, ఎల్లమ్మ, అయ్యప్ప ఆలయాల్లో జరిగిన దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. గురువారం అయ్యప్ప గుడి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.2,770 నగదు, బైక్, రాగి వైర్, ఇనుప రాడ్లను స్
MNCL: మంచిర్యాల పోలీస్ స్టేషన్ ఎదుట మద్యం మత్తులో ఓ వ్యక్తి గురువారం రాత్రి హల్చల్ చేశారు. మహారాష్ట్రకి చెందిన యువకుడు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభంపైకి ఎక్కి హంగామా సృష్టించాడు. ప్రమాదం జరగకుండా విద్యుత్ సరఫరా
NDL: జిల్లాలో వైద్య శాఖ సేవలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరగాలంటే సేవల నాణ్యతను మెరుగుపరచాలని కలెక్టర్ రాజకుమారి వైద్యాధికారులకు గురువారం సూచించారు. కలెక్టరేట్ నుంచి జూమ్ ద్వారా మెడికల్ ఆఫీసర్లు, సీహెచ్సీ వైద్యులు, ప్రభుత్వ ఆసుపత్రి సూపర