SKLM: మంగళగిరిలోని ఏపీ ఎయిర్ పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రవీణ్ ఆదిత్యని పలాస ఎమ్మెల్యే శిరీష బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పలాసలో నిర్మించునున్న ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు వ
SRPT: పోలీస్ లాకప్లో మృతి చెందిన కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ మృతదేహానికి ఈనెల 27న రీ-పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఎమ్మార్పీఎస్ ఆందోళనలు, జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్
MNCL: కన్నెపల్లి మండలం నాయకంపేట గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ ఒడ్డెటి పద్మ-అశోక్, గ్రామస్థులు కోరారు. ఈ మేరకు SIకి ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. NREGS కింద రూ. 5 లక్షల విలువగల CC రోడ్డు మంజూరు కాగా రోడ
CTR: బెంగళూరు-నాయుడుపేట జాతీయ రహదారిలో పి.కొత్తకోట గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీపురం వద్ద సర్వీస్ రోడ్డు గుంతలతో దెబ్బతింది. మూడు నెలలుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. డ్రైనేజీ న
PDPL : జేఎన్టీయూహెచ్ అనుబంధ బీ-జోన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బ్రోచర్ను నిన్న సాయంత్రం మంథని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ ఆవిష్కరించారు. ఈరోజు గురువారం నుంచి 12 జట్లతో లీగ్ కమ్ నాకౌట్ విధానంలో పోటీలు జరుగనున
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోళ్లు ఈ నెల 27వ తేదీతో ముగియనున్నట్లు ఆయా జిల్లాల మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు తమ నిల్వలను త్వరగా విక్రయించుకోవాలని మార్కెట్ అధికారులు సూచించారు. సీజన్ ప్రారంభంలో ‘కి
WNP: అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వనపర్తి రూరల్ ఎస్సై హృషీకేశ్ తెలిపారు. వివరాలు నాగవరం తండాకు చెందిన శ్రీనుతో మేఘవత్ జ్యోతికి కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.పెళ్లి సమయంలో ఇ
JGL: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేర గ్రామంలో రజకులను గుడిలోకి వెళ్ళకుండా అడ్డుకొని దాడిచేసి రెండు నెలల పసికందు ప్రాణాలు తీసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని రజక సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. మెట్పల్లి మండలం ఆత్మనగర్లో రజక యువజన కమిటీ ఆ
సత్యసాయి: ధర్మవరం ఆర్డీవో మహేశ్, డీఎస్పీ హేమంత్ కుమార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ విజయానంద్ వీరికి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతల నుంచి తప్పుకున్న వెంటనే సాధారణ పరిపాలన శాఖలో (జీఏడీ
BDK: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు అందరూ సకాలంలో పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని ప్రభుత్వ జూని