KMM: ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో 23మంది లబ్ధిదారులకు రూ. 7,72,500 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ బుధవారం అందజేశారు. కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ సామాన్యులకు అండగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు. ఆ
W.G: పదో తరగతి విద్యార్థులు హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని జిల్లా DEO నారాయణ గురువారం తెలిపారు. bse.ap.gov.in వెబ్సైట్, 9552300009 వాట్స్యాప్ నంబర్, మనమిత్ర లేదా లీప్ యాప్ నుంచి వీటిని పొందవచ్చన్నారు. సందేహాలుంటే పాఠశాల ప్రధానోపాధ్
అనంతపురం జిల్లాలో టమాటా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కిలో టమాటా రూ.45 ఉండగా, బుధవారం అది రూ.6కు పడిపోయింది. ఈ ధర కూలీల ఖర్చులకు కూడా సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్కు తీసుకెళ్లినా రవాణా ఖర్చులు కూడా రావట్లేదని
TG: రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ అధిష్ఠానం అభిషేక్ మను సింఘ్వీతో పాటు రెండో అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి పేరును అధికారికంగా ఖరారు చేసింది. ఈ ఇద్దరు నేతలు ఇవాళ అసెంబ్లీలో తమ నామినేషన్లను దా
VKB: జిల్లాలో ఈ ఏడాది యాసంగి సాగు గణనీయంగా పెరిగింది. జిల్లాలోని 3,34,627 మంది రైతులు ఉత్సాహంగా సాగు చేపట్టగా, వరి సాగు విస్తీర్ణం గతంలో ఉన్న 75,838 ఎకరాల నుంచి ప్రస్తుతం 93,116 ఎకరాలకు చేరింది. ఇతర పంటలతో కలిపి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,45,241 ఎకరాల్లో సాగు జరుగ
AP: లిక్కర్ కేసులో నిందితుల ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. A8 బూనేటి చాణక్య ఆస్తుల జప్తుకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి
MNCL: మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేలా రైతులు దృష్టి పెట్టాలని జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ ఏఈఓ అక్రమ్ కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జన్నారం మండలంలోని చాలా గ్రామాలలో రైతులు ఇంకా సాంప్రదాయ పంటలనే పండిస్తున్నారని అన్నారు. అయ
ప.గో.జిల్లా జేఏసీలోని సభ్య సంఘాల నాయకులకు చోటు కల్పించడం హర్షనీయమని STU జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయి వర్మ, రామచంద్రరావు తెలిపారు. జిల్లా జేఏసీ సెక్రటరీ జనరల్గా STU జిల్లా కార్యదర్శి KV.రామచంద్రరావు, జిల్లా జేఏసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెం
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా క్రేజీ కాంబోలో వస్తున్న ‘స్పిరిట్’ మూవీ షూటింగ్కు చిన్న బ్రేక్ పడింది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, తిరిగి మే నెలలో పట్టాలెక్కనుంది. సందీప్ వంగా పక్కా ప్లానింగ్తో ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్
TG: సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్కు బయలుదేరారు. ఈ పర్యటనలో ప్రధానంగా తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను అధిష్ఠానంతో చర్చించి కొలిక్కి తెచ్చారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం.. ర